దేశం
పూర్ టేస్ట్.. సోనియా గాంధీ వ్యాఖ్యలకు రాష్ట్రపతి కార్యాలయం కౌంటర్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోనియా గాంధీ వ
Read Moreమహా అద్భుతం : 27 ఏళ్ల తర్వాత అఘోరాగా కుంభమేళాలో కనిపించిన గ్యాంగ్ స్టర్ యాదవ్
అతని పేరు యాదవ్.. జార్ఖండ్ వాసి.. గ్యాంగ్ స్టర్ గా గుర్తింపు పొందాడు యాదవ్.. 1998లో జరిగిన కుంభమేళాకు ఫ్యామిలీ సహా వచ్చాడు.. ఆ కుంభమేళాలో తప్పిపోయాడు.
Read Moreమధ్య తరగతికి అనుకూలంగా బడ్జెట్.. ప్రధాని మోదీ ఇచ్చిన హింట్ అదేనా..?
బడ్జెట్ సమావేశాలు ఇవాళ (జనవరి 31న) ప్రారంభం కావడంతో అందరి దృష్టి ఈసారి బడ్జెట్ ఎలా ఉండనుందనే అంచనాలపైనే నెలకొంది. అయితే 2025-26 బడ్జెట్ మధ్య తరగతికి అ
Read Moreపోలవరం నిర్మాణానికి రూ.12 వేల కోట్లు: రాష్ట్రపతి ముర్ము
ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకోసం రూ.12వేల కోట్లు కేటాయించినట్లు రాష్ట్రపతి ద్రౌప
Read MoreAI, డిజిటల్ టెక్నాలజీలో ప్రపంచానికి ఆదర్శంగా భారత్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
AI, డిజిటల్ టెక్నాలజీలో ప్రపంచానికి ఆదర్శంగా భారత్ నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో 70 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచిత ఆరోగ్య భీమా
Read Moreత్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
త్వరలోనే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్ బడ్జె్ట్ సెషన్లో ఉభయ సభలను ఉద్దే
Read Moreచారిత్రాత్మక బిల్లులు తెస్తున్నాం.. 2047 వరకు భారత్ అభివృద్ధి
వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉంటుందన్నారు ప్రధాని మోదీ. పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన మోదీ.. ఈ సమావేశాల్లో ప్రతిపక్షా
Read Moreకేంద్ర బడ్జెట్ 2025 : మూల ధన వ్యయం అంటే ఏంటి.?
బడ్జెట్ అంటే ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళిక. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే విధానాలను సూచిస్తుంది. బడ్జెట్ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ రసీదులు,
Read Moreపసుపు బోర్డుతో రైతులకు, భావితరాలకు మేలు..ఇక డ్రైపోర్టు తీసుకురావాలనేదే నా లక్ష్యం: ఎంపీ ధర్మపురి అరవింద్
న్యూ ఢిల్లీ, వెలుగు : పసుపు బోర్డుతో నిజామాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాజకీయాల కోసం పసుపు బోర్డు తేలేదని
Read Moreరేప్ కేసులో యూపీ కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
లక్నో: అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్అరెస్టయ్యారు. గురువారం సీతాపూర్లో విలేకరులతో మాట్లాడుతుండగానే ఆయనను పోలీస
Read Moreకుంభమేళాలో అగ్నిప్రమాదం..వీవీఐపీ పాసులు కూడా రద్దు
3న వసంత పంచమి సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రయాగ్రాజ్&zwn
Read Moreజయలలిత ఆస్తులు తమిళనాడు సర్కార్కు సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు
బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు చెందిన జప్తు చేసిన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరులోని సీబీఐ స్పెషల్ కోర్టు త
Read Moreపంజాబ్ సీఎం ఇంట్లో పోలీసుల సోదాలు!..
న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్మాన్ ఇంటికి గురువారం భారీగా పోలీసులు వెళ్లారు. మెయిన్ గేట్లు క్లోజ్ చేసి ఎవరినీ లోపలికి అనుమతించ
Read More












