దేశం

కొత్త పన్ను విధానంతో.. కోటి మందికి ప్రయోజనం

కొత్త పన్ను విధానంతో.. కోటి మందికి ప్రయోజనం ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేలా కొత్త పాలసీ: నిర్మల పార్లమెంట్​లో వచ్చేవారం ఇన్​కమ్ ట్యాక్స్ బిల్లు&nb

Read More

డిఫెన్స్ మరింత స్ట్రాంగ్..బడ్జెట్​లో రూ.6.81 లక్షల కోట్లు

నిరుటి కన్నా 9 శాతం ఎక్కువ మొత్తం కేటాయింపుల్లో రెవెన్యూ వ్యయం రూ.4.88 లక్షల కోట్లు మూలధన వ్యయం రూ.1.92 లక్షల కోట్లు  బలగాల ఆధునీకరణపై ప

Read More

ఇది ప్రజా బడ్జెట్.. సామాన్యుల జేబులు నింపడంపైనే మా దృష్టి : మోదీ

140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తది: ప్రధాని మోదీ సామాన్యుల జేబులు నింపడంపైనే మా దృష్టి పన్ను చెల్లింపుల రూపంలో భారీ ఊరట ఇచ్చినం వచ్చే

Read More

వందే భారత్ ట్రైన్లు మరో 200

100 అమృత్ భారత్, 50 నమో భారత్ రైళ్లు  17,500 జనరల్ కోచ్ ల తయారీ కూడా..  రైల్వేకు రూ.2.52 లక్షల కోట్లు.. పోయినేడూ అంతే..  న్

Read More

హోంశాఖకు రూ.2.33 లక్షల కోట్లు

వాటిలో రూ.1.60 లక్షల కోట్లు కేంద్ర పోలీసు బలగాలకే.. న్యూఢిల్లీ: హోం మంత్రిత్వ శాఖకు కేంద్ర బడ్జెట్​లో రూ.2,33,210.68 కోట్లు కేటాయించారు. వాటిల

Read More

ఉడాన్‌‌‌‌‌‌‌‌తో మరింత కనెక్టివిటీ.. వచ్చే పదేండ్లలో 120 కొత్త ప్రాంతాలకు విమాన సర్వీసులు

దేశవ్యాప్తంగా వచ్చే పదేండ్లలో 120 కొత్త ప్రాంతాలను కలుపుతూ విమాన సర్వీసులు న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని ప్రాంతాలను కనెక్ట్‌‌‌&zwn

Read More

మీ జీతం ఎంత.? ట్యాక్స్ ఎలా, ఎంత పడుతుందంటే?

ఇ న్నాళ్లూ ఎడాపెడా ఇన్​కమ్​ ట్యాక్స్​లతో మిగులుబాటు లేక తిప్పలు పడ్తున్న వేతనజీవికి.. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. రూ. 12 లక్షల వరకు

Read More

గిగ్ వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్

ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు..కోటి మందికి లబ్ధి  న్యూఢిల్లీ: స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా లాంటి ఆన్​లైన్ ప్లాట్ ఫామ్స్​లో పని చేస్త

Read More

12 లక్షల వరకు నో ట్యాక్స్​ ..ఏడాదికి రూ. 80 వేల వరకు మిగులుబాటు

  ఏడాదికి రూ. 80 వేల వరకు మిగులుబాటు రైతుల కోసం ‘ధన్​ ధాన్య కృషి యోజన’.. కిసాన్​ క్రెడిట్​ కార్డు లోన్లు రూ. 5 లక్షలకు పెంపు

Read More

కేంద్ర బడ్జెట్ ..బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్​ ట్రీట్​మెంట్​ : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్​పై కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర బడ్జెట్ 2025

Read More

ఇక అభివృద్ధిలో పరుగులే: బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​ హర్షం

పట్నా: కేంద్ర బడ్జెట్..​ బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుందని ఆ రాష్ట్ర సీఎం నితీశ్​ కుమార్​అన్నారు. బడ్జెట్​లో బిహార్​కు ​ప్రాధాన్య

Read More

బడ్జెట్​లో అగ్రికల్చర్​కు 6 స్కీమ్​లు

ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కిసాన్ ​క్రెడిట్​ కార్డ్​ లిమిట్​ రూ.3 లక్షలనుంచి 5 లక్షలకు యూరియా సప్లై కోసం అస్సాంలో భారీ ప్లాంట్

Read More

కేంద్రం అప్పు రూ.180 లక్షల కోట్లు ..ఈ ఏడాది రూ.15,27,700 కోట్లు పెరిగే చాన్స్

న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.180 లక్షల కోట్లకు పెరగనుంది. శనివారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ని

Read More