దేశం
నాలుగు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. 8 మంది ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్
న్యూఢిల్లీ: ఢిల్లీలో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 8 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఆ
Read Moreప్రభుత్వం సంచలన నిర్ణయం: ఒకేసారి 54 మంది IAS, 24 మంది ఐపీఎస్లు ట్రాన్స్ఫర్
జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని విధంగా ఒకేసారి పెద్ద మొత్తంలో సివిల్ సర్వీసెస్ అధికారులకు స్థాన చలనం కల్పించింది. ఏకకాలంల
Read Moreమాఘ మాసం.. పండుగల మాసం... ఫిబ్రవరిలో ఏఏ పండుగలున్నాయంటే..
మాఘమాసం తెలుగు క్యాలండర్లో 11 వ నెల. హిందువులకు.. ఆధ్యాత్మికంగా కార్తీకమాసం ఎంత ముఖ్యమో.. మాఘ మాసానికి కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది.
Read Moreఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్.. ప్రజలను నిరాశపరిచింది: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26పై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ ముఖ్య నేత చిదంబరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ
Read Moreబుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్: బడ్జెట్పై రాహుల్ రియాక్షన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-2026 ఆర్ధిక సంవత్సర బడ్జెట్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పి్స్తున్నాయి. కేంద్ర ప్రభుత్
Read Moreరూ.8 లక్షల ఆదాయానికి ఇకపై రూ.30 వేల ట్యాక్స్ కట్టక్కర్లేదు: మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యంగా 2025-2026 ఆర్ధిక సంవత్సర బడ్జెట్- రూపొందించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పార్లమెంట
Read Moreఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్ కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
రాయ్పూర్: ఛత్తీస్ గఢ్లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో శనివారం (ఫిబ్రవరి 1) భ
Read Moreమరీ ఇంత అన్యాయమా..? కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఏం ఆశించింది..? కేంద్రం ఏం చేసింది..?
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోమారు గుండు సున్నా దక్కింది. 2024 మాదిరిగానే 2025 కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణకు మరోసారి నిరాశే మిగిలింది.
Read Moreఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..
మాఘ మాసంలో శుక్లపక్షం పంచమి తిథి నాడు వసంత పంచమి పండుగను నిర్వహించుకుంటారు. ఆరోజున పిల్లలు అందరూ సరస్వతి దేవిని పూజిస్తారు. చదువుల తల్లి .. సరస్
Read Moreదేశ ప్రజల ఖాతాల్లోని సేవింగ్స్ను పెంచే విధంగా బడ్జెట్ ఉంది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: చట్ట సభల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రజల బడ్జెట్ అని, దేశంలో పె
Read MoreUnion Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
కేంద్రబడ్జెట్ 2025-26 ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఇన్ కమ్ ట్యాక్స్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది.
Read MoreGood News: బడ్జెట్ ఎఫెక్ట్తో బంగారం ధరలు తగ్గే అవకాశం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో బంగారం, వెండి ధరలు ఎలా ఉండనున్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. బడ్జెట్ ప్రభావం గోల్డ్, సిల్
Read MoreUnion Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
శనివారం ( ఫిబ్రవరి 1, 2025 ) లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోడీ 3.0లో ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్.గుర
Read More












