దేశం

వీడియో: ఏనుగు మీద యోగా చేస్తూ కిందపడ్డ రామ్‌దేవ్ బాబా

యోగా గురూ రామ్‌దేవ్ బాబా గురించి తెలియనివారుండరు. 54 ఏళ్ల వయసులోనూ క్లిష్టమైన ఆసనాలు వేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతుంటాడాయన. ఆయన సోమవారం మధురలోని మహావ

Read More

ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు పోరాడుతా

న్యూఢిల్లీ: పద్నాలుగు నెలలుగా నిర్బంధంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మంగళవారం విడుదలయ్యారు. రిలీజైన తర్వాత మెహబూబా ఓ ఆడియో మెసేజ్‌‌ను

Read More

దేశంలో కరోనా టెస్టులు 9 కోట్లు.. కేసులు 72 లక్షలు

దేశంలో కొత్తగా 63,509 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 72,39,390 కు చేరాయి. నిన్న730 మంది మరణించడంతో కోవిడ్ మరణాల సం

Read More

40 ఏళ్లకే బిలినియర్లుగా మనవాళ్లు

మన యువ బిలినియర్లు టాప్‌‌లో జెరోధా బ్రదర్స్‌‌  ఐఐఎఫ్‌‌ఎల్‌‌ వెల్త్ హురున్‌‌ లిస్ట్‌‌లో వెల్లడి బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: వయసు నలబై కంటే తక్కువే..స

Read More

మహారాష్ట్ర గవర్నర్, సీఎంల మధ్య లెటర్ల యుద్ధం

సెక్యులర్‌‌గా మారారా? మహారాష్ట్ర సీఎంను అడిగిన గవర్నర్‌ నాకెవ్వరూ హిందుత్వ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదన్న సీఎం ఉద్ధవ్‌ ప్రార్థనా మందిరాల రీఓపెన్‌పై ఇద్దర

Read More

ధోనీ వీరాభిమాని..ఇంటిని పసుపు రంగుతో ముంచేశాడు

కడలూరు (తమిళనాడు): లెజెండరీ కెప్టెన్‌‌ మహేంద్ర సింగ్‌‌ ధోనీకి కోట్లాది మంది ఫ్యాన్స్​ ఉన్నారు. అతనంటే ప్రాణం ఇచ్చే వీరాభిమానులూ చాలా మందే కనిపిస్తారు.

Read More

మూడు కంపెనీల నుంచి వ్యాక్సిన్‌‌ కొంటం

గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్‌ లో హర్షవర్ధన్ వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్‌ వస్తుందన్న మంత్రి టెస్టింగ్ కెపాసిటీ రోజుకు 15 లక్షలకు పెరిగిందని వెల

Read More

కరోనా ఇంకా పోలేదు.. జర భద్రం

విఖే పాటిల్ ఆటోబయోగ్రఫీ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌లో ప్రధాని మోడీ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రధాని మోడీ. అగ్రి కల్చర్ సెక్టార్​లో చార

Read More

14 రోజుల పాపతో డ్యూటీకొచ్చిన ఐఏఎస్

ఘజియాబాద్: ఇప్పుడున్నది కరోనా కాలం.. డ్యూటీలకు పోవాలంటేనే జనాలు జంకుతున్న పరిస్థితి. మరి ఇలాంటి టైంలో ఆరు నెలలు సెలవు దొరికితే ఎవరైనా వదులుకుంటరా? డెల

Read More

ప్లాస్టిక్ బొమ్మల ఫ్యాక్టరీలో సిలిండర్ పేలుడు: ముగ్గురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో బొమ్మల ఫ్యాక్టరీలో సిలిండర్ పేలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. అలీగఢ్‌లోని ఖతికన్ ఏరి

Read More

బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలే

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. బీజేపీ, క

Read More

దసరా, దీపావళి పండుగల సీజన్: మరో 392 స్పెషల్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్

కరోనా లాక్‌డౌన్‌తో అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ట్రైన్స్ నడుపుతున్న రైల్వే శాఖ.. దసరా, దీపావళి వంటి పండుగలు వస్తుండడంతో మరిన్ని స్పెషల్ రైళ్లు నడిపేందుక

Read More

ఆరోగ్యసేతు యాప్ భేష్ :WHO

కరోనా వైరస్ నుంచి  ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్యసేతు’ యాప్ పై ప్రపంచ ఆరోగ్యం సంస్థ(WHO) ప్రశంసలు కురిపించింది. కరోనా

Read More