దేశం
నేతలను ఎన్నుకోవడంలో మిడిల్ క్లాస్ వాళ్లే సమర్థులు
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రజాస్వామ్య విధానంపై ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. దీంట్లో భాగంగా విజయ్ మాట్లాడుతూ.. ప్రజాస
Read Moreలాక్డౌన్ తర్వాత థియేటర్స్లో విడుదలవనున్న తొలి సినిమా ఇదే
న్యూఢిల్లీ: కరోనా కారణంగా అన్ని రంగాల మాదిరే సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపింది. మహమ్మారి వ్యాప్తి భయంతో పలు నెలల పాటు సినిమా హాళ్లు తెరుచుకోలేదు.
Read Moreసర్పంచ్ అయినా కింద కూర్చోవాల్సిందే .. తమిళనాడులో కుల వివక్షత
కుడ్డలూర్: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కుల వివక్షత కొనసాగుతూనే ఉంది. దీనికి తమిళనాడులోని కుడ్డలూర్లో తాజాగా జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెప్పొచ్చు. వ
Read Moreఇపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్ : దీపావళికి జమ కానున్న వడ్డీ ఎంతంటే
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎఫ్ఓ) తన చందాదారులకు చెల్లించే మొదటి విడత 8.5% వడ్డీ దీపావళికి జమ అయ్యే అవకాశ
Read Moreఆ విమాన టికెట్లు వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు చెల్లుబాటు
దేశంలో కరోనా లాక్డౌన్కు ముందు బుక్ చేసుకున్న విమాన టికెట్లు వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియ
Read Moreఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే కఠిన చర్యలు
మహిళల సేఫ్టీ కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు న్యూఢిల్లీ: హత్రాస్, బల్రాంపూర్ గ్యాంగ్ రేప్ ఘటనలతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలను వ్యతిరేకిస
Read Moreలోన్ మారటోరియం గడువు పొడిగింపు సాధ్యం కాదు
కరోనాతో ఏర్పడిన సంక్షోభం కారణంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగిస్తూ కేంద్రం లోన్ మారటోరియం విధించింది. ఈ క్రమంలో వడ్డీపై వడ్డీ, మారటోరి
Read Moreమరాఠా రిజర్వేషన్ రగడ.. మహారాష్ట్ర బంద్
ముంబై: మహారాష్ట్రలో రిజర్వేషన్ రగడ మళ్లీ మొదలైంది. కోటా కోసం డిమాండ్ చేస్తూ మరాఠా సంఘాలు శనివారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. చదువు, ఉద్యో
Read Moreమారిన రైల్వే రిజర్వేషన్ల నిబంధనలు..నేటి నుంచే అమలు
అక్టోబర్ 10 నుంచి రైల్వే రిజర్వేషన్లు నిబంధనలు మారినట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఇండియన్ రైల్వే వివరాల ప్రకారం..రైల్వే స్టేషన్ కు బయలుదేరే ఐదుని
Read Moreమైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం
కరోనా కారణంగా పలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
Read Moreబార్డర్లో 60 వేల చైనా సైనికులు
ఇండియాకు తమ సాయం అవసరం అంటున్న పాంపియో న్యూఢిల్లీ: ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా స్పందించింది. భారత్కు చైనాతో ముప్పు పొంచి ఉందని అమెరికా స
Read Moreవిమానాల్లో డెలివరీ రూమ్ను ఊహించలేం
న్యూఢిల్లీ: విమానంలో ఓ గైనకాలజిస్ట్ ఉంటే ఎలా ఉంటుంది? ఆకాశంలో ఫ్లయిట్ ప్రయాణిస్తున్న సమయంలోనే గర్భిణిలకు కాన్పు చేయాల్సిన పరిస్థితులు తలెత్తితే ఎలా? ర
Read Moreమాకు న్యాయం జరిగేదాకా అంత్యక్రియలు చేయం
రాజస్థాన్ లో హత్యకు గురైన ఆలయ పూజారీ బాబూలాల్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించడంలేదు. తమకు న్యాయం జరిగేదాకా అంత్యక్రియలు చేయబోమని బాబూలాల్ కుటుం
Read More












