దేశం
మమ్మల్ని రెచ్చగొట్టకండి.. చైనాకు మోడీ వార్నింగ్
జైసల్మేర్: ప్రధాని మోడీ దీపావళి సంబురాలను సరిహద్దుల వద్ద పహారా కాస్తున్న సైనికులతో కలసి జరుపుకున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్, లాంగేవాలా పోస్ట్లో
Read Moreఫెయిల్యూర్ ప్రెసిడెంట్వి.. రాహుల్ గాంధీపైనే కామెంట్ చేస్తావా?
హైదరాబాద్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. ఒబామా రాస్తున్న ఓ పుస్తకంలో కాంగ్రెస్ మాజీ చీఫ
Read Moreవీడియో: కేబీసీలో రూ. కోటి గెలుచుకొని.. రూ. 7 కోట్ల ప్రశ్నకు చేరుకున్న లేడీ ఐపీఎస్ ఆఫీసర్
అమితాబ్ బచ్చన్ వాఖ్యాతగా హిందీలో ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్పతి 12వ సీజన్లో ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ రూ. కోటి గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని కంగ్
Read Moreసైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది
భద్రతా బలగాలకు భారతీయుల తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు ప్రధాని మోడీ. శనివారం ఆయన..రాజస్థాన్లోని జైసల్మెర్లో సైనికులతో కలిసి దీప
Read Moreమా నాన్నను వదిలేయండి.. పోలీస్ వాహనానికి తల బాదుకున్న చిన్నారి
యూపీలో ఓ చిన్నారి తన తండ్రిని విడిచిపెట్టాలంటూ పోలీసులను వేడుకుంటున్నఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి కోసం ఆ చిన్నారి పోలీసుల వాహనాని
Read Moreవైరల్: పిల్లిని పట్టిస్తే రూ.15 వేల ఇనామ్ ఇస్తరంట
గోరఖ్పూర్: తప్పిపోయిన పిల్లలను తెచ్చిస్తే ఇంత డబ్బు ఇస్తాం అనే ప్రకటనలు పత్రికల్లోనో, బస్టాపు గోడలపైనో చూసే ఉంటారు. కానీ ఇక్కడో మహిళ తాను ప్రాణంగా ప
Read Moreనెహ్రూ విలువలను పరిరక్షించడమే మా ధ్యేయం
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 131వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నె
Read Moreకొడుకు పుట్టాలని కూతురును బలిచ్చిన తండ్రి
మనిషి చంద్రుని మీద కాలుపెట్టడమే కాకుండా.. అక్కడ ఉండటానికి కూడా సిద్ధపడుతున్న ఈ కాలంలో ఇంకా కొంతమంది మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఆ మూఢనమ్మకాల మీద విశ్వ
Read Moreరీ సైకిల్డ్ ప్లాస్టిక్ తో కట్టిన మొదటి ఇళ్లు ఇదే..
కర్ణాటకలో రీసైకిల్డ్ ప్లాస్టిక్ తో మొదటి సారి ఓ ఇంటిని నిర్మించారు . మంగళూరు సిటీలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి ప్లాస్టిక్ ఫర్ చేంజ్ ఇండియా ఫౌండేషన్
Read Moreవంతెనపై నుంచి పడ్డ మినీ బస్సు.. ఐదుగురి మృతి
వంతెనపై నుంచి మినీ బస్సు పడడంతో ఐదుగురు మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం మహారాష్ట్రలో జరిగింది. సాతారా జిల్లాలో 50 అడుగుల ఎత్తున్న వంతెనపై నుంచి మినీ బ
Read More24 గంటల్లో 44,684 కేసులు..520 మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తికొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 44,684 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 87,73,479 కి చేరాయి.మరో 520 మంది చనిపోవడంత
Read Moreబాయ్ఫ్రెండ్ మాజీ గర్ల్ఫ్రెండ్ ఫొటోలను మార్ఫ్ చేసిన ప్రజెంట్ గర్ల్ఫ్రెండ్
బెంగళూరులో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మాజీ గర్ల్ఫ్రెండ్ ఫొటోలను మార్ఫ్ చేసిందో మహిళ. అంతేకాకుండా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానన
Read Moreకళ్లు చెదిరే కాంతులతో గోల్డెన్ టెంపుల్
కళ్లుచెదిరే కాంతులతో వెలిగిపోతోంది పంజాబ్ లోని స్వర్ణదేవాలయం. అమృత్ సర్ వాసులు ఉదయాన్నే ఆలయం దర్శించుకునేందుకు బారులు తీరారు. సరసులో స్నానాలు చేసి… దీ
Read More












