దేశం
టీ20 టోర్నమెంట్ ను ఆపేందుకు కిరణ్ బేడీ ప్లాన్
కేంద్ర పాలిత ప్రాంతం పుదచ్చేరి టి20 లీగ్ 2020 టోర్నమెంట్ నవంబర్ 11 నుండి 27 వరకు జరగనుంది. ఈ ఈవెంట్ లో ఆరు టీంలు ఆడనున్నాయి. అన్ని మ్యాచ్లు క్రికెట
Read Moreకోవిడ్ హాస్పిటళ్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
కరోనావైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది మృతిచెందారు. రొమేనియాలోని పియాట్రా న
Read Moreసరిహద్దులో జవాన్ల దీపావళి వేడుకలు
దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా అంతా కలిసి దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. పలువురు రాజకీయనాయకులు,సెలబ్రిటీలు కూడ
Read Moreకడక్ నాథ్ కోళ్ల బిజినెస్ పెట్టనున్న ధోని
రాంచీ: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన క్రికెటర్ ధోని.. బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నాడు. తనకిష్టమైన వ్యవసాయంతోపాటు.. ఆర్గానిక్ పౌల్ట్రీ పరి
Read Moreమిజోరంలో భూకంపం.. రిక్టార్ స్కేలుపై 5.2గా నమోదు
ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమి కంపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దీపావళి చేసుకుంటున్న సమయంలో మిజోరంలో భూకంపం సం
Read Moreలడఖ్లో జీరో ఉష్ణోగ్రతలు.. విధుల్లోనే సైన్యం
తూర్పు లఢఖ్లోని 1,597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ(LAC) వెంట ఉష్ణ్రోగ్రతలు జీరోకు చేరుకున్నాయి. గాలిలో తేమ తీవ్రత పెరిగింది. లడఖ్ లోని గౌలెట్ బే
Read Moreసెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో పడిన మహిళ.. ఆమె కష్టాలు చూసి కొత్త ఫోన్ కొనిచ్చిన పోలీసులు
ముంబై: కరోనా ప్రభావంతో పిల్లల చదువులు ముందుకు సాగక తల్లిదండ్రులను అనేక కష్టాలకు గురిచేస్తున్నాయి. కొడుకు ఆన్ లైన్ క్లాసుల కోసం ఓ మహిళ మూడు నెలలు కష్టప
Read Moreరజనీకాంత్ ఇంట్లో దీపావళి సందడి
ఫోటోలను అభిమానులకు షేర్ చేసిన కూతురు సౌందర్య చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా ఉత్సాహంగా దీపావళి వేడుక చేసుకున్నారు. తన ఇంట్లో కుటుంబ సమేతంగా
Read Moreబీజేపీ ఒడిశా ఇన్ చార్జ్ పురందేశ్వరి, కర్ణాటక సహ ఇన్ చార్జ్ డీకే అరుణ
బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు కొత్త ఇంచార్జీలను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
Read Moreతమిళంలో ఎంటరైన బైజూస్… త్వరలో తెలుగులో
ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రవేశించింది. రాబోయే నెలల్లో మరిన్ని ప్రాంతీయ భాషల్లోకి టీచింగ్ క్
Read Moreకాల్పుల విరమణ ఒప్పందంపై భారత్-పాక్ చర్చలు జరిపాలి
శ్రీనగర్: లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శుక్రవారం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దాయది పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి దాడుదలకు తెగబడింద
Read Moreఒబామాకు ఇండియా గురించి ఏం తెలుసు?
ముంబై: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. రాహుల్లో స్పష్టత, ధైర్యం కొర
Read Moreవిమానం టాయిలెట్ లో బంగారం దాచి.. అక్రమంగా రవాణా
చెన్నై: విమానం టాయిలెట్ లో 7 కిలోల బంగారం దాచి.. దుబాయ్ నుంచి అక్రమంగా తరలించుకుని వస్తున్న స్మగ్లర్ల గుట్టు రట్టు అయింది. టాలెట్లను శుభ్రం చేసే ప్రైవ
Read More












