దేశం
ప్రముఖ హాస్య నటుడు వివేక్ కన్నుమూత
ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్(59) ఇవాళ(శనివారం) ఉదయం కన్నుమూశారు. నిన్న(శుక్రవారం) ఉదయం 11 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని సిమ్స
Read Moreఆక్సిజన్ సరఫరాపై ప్రధాని సమీక్ష
దేశంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమగ్ర సమీక్ష చేశారు. హెల్త్, DPIIT,స్టీల్, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖల నుంచి ఇన్ పుట్
Read Moreఆక్సిజన్ ఆపేసిన సిబ్బంది.. కరోనా పేషెంట్ మృతి
మధ్యప్రదేశ్ శివ్పురిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం శివ్పురి (మధ్యప్రదేశ్): దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో అక్కడక్
Read Moreసుప్రీం సీజేఐగా మహిళను నియమించే టైమ్ వచ్చింది
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మహిళను నియమించాల్సిన సమయం ఆసన్నమైందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. మహిళలను జడ్జిలుగా
Read Moreవ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోదా?.. రెండోది తప్పనిసరా?
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఎన్ని డోసులు తీసుకోవాలనే దానిపై వస్తున్న రూమర్ల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టీకా వేయించుకునే పౌరులు తప్పనిసరిగా రె
Read Moreచప్పట్లు కొట్టి, దేవుణ్ని ప్రార్థిస్తే కరోనా పోదు
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. అవసరమైన మేర ఆక్సీజన్ బెడ్&
Read Moreకర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా మళ్లీ సోకింది. గత రెండు రోజులుగా జ్వరం వస్తుండడంతో అనుమానంతో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర
Read Moreయూపీలో మాస్క్ పెట్టుకోకుంటే రూ.10 వేలు ఫైన్
లక్నో: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్లో మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరిగా
Read Moreభారత్లో ప్రొడక్షన్ మొదలుపెట్టండి.. టెస్లాకు గడ్కరీ సూచన
న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు టెస్లాకు కావాల్సిన సహాయ స
Read Moreచిన్న వ్యాపారాలకు అమెజాన్ రూ. 1,873 కోట్ల సాయం
న్యూఢిల్లీ : ఆన్లైన్ బాట పట్టేందుకు చిన్న వ్యాపారాలకు రూ. 1,873 కోట్ల సాయాన్ని అమెజాన్ ప్రకటించింది. అగ్రిటెక్, హెల్త్టెక్ రంగాలలో ఇనొవేషన్కూ డ
Read Moreకరోనా ఎఫెక్ట్: లేపాక్షి ప్రధానాలయం మూసివేత
అనంతపురంలోని లేపాక్షి ప్రధాన ఆలయాన్ని ఆలయ అధికారులు ఇవాళ్టి (శుక్రవారం) నుండి మూసేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్
Read More70 ఏళ్ల వయస్సులోనూ పెన్షన్ స్కీంలో చేరొచ్చు
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో పెట్టుబడి పెట్టడానికి వయస్సును 65 నుంచి 70 వరకు పెంచాలని పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అండ్
Read Moreకుంభమేళాలో 30 మంది సాధువులకు కరోనా
హరిద్వార్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. గతేడాది కంటే ఈ సంవత్సరం వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గురువారం ఒక్కరోజే 2.17 లక్షల పైచిలుకు క
Read More












