దేశం
యూపీలోని ఐదు నగరాల్లో లాక్డౌన్
ఉత్తరప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఐదు నగరాల్లో లాక్ డౌన్ విధించింది అలహాబాద్ హైకోర్టు. కోర్టు ఆదేశాలతో యోగి సర్కార్.. లక్నో, ప్రయ
Read Moreమే 1 నుంచి 18 ఏళ్లు దాటినవాళ్లందరికీ వ్యాక్సిన్
కరోనా ను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మ
Read Moreమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ లో భాగంగా రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.సామాన్యులతో పాటు పలువురు సెల
Read Moreప్రమాదకరంగా మారిన కరోనా వ్యాప్తి
కరోనా వైరస్ విస్తరణ దేశంలో ప్రమాదకరంగా మారిందన్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)డైర
Read Moreకరోనా సెకండ్ వేవ్ 100 రోజుల వరకు పోదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా సెకండ్ వ్యాప్తి చెందుతోంది. గత వారం రోజులుగా వైరస్ భీకరరూపం ద
Read Moreకుంభమేళా, రంజాన్ ఫెస్టివల్లో కరోనా రూల్స్ పాటించట్లే
న్యూఢిల్లీ: కుంభమేళాతోపాటు రంజాన్ ఫెస్టివల్లో చాలా మంది కొవిడ్ రూల్స్ను ఫాలో అవ్వడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దే
Read Moreకరోనా మనుషుల్ని చంపినా, భూమికి మేలు చేస్తోంది
ముంబై: బాలీవుడ్ హాట్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె కరోనా మహమ్మారి గురించి మాట్లాడింది. కరోనా మానవ తప్పిదమని, దాన్న
Read Moreప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగి
ప్రాణాలు పణంగా పెట్టి ఓ చిన్నారిని కాపాడాడు.. రైల్వే ఉద్యోగి. మహారాష్ట్ర వాంగ్ని రైల్వే స్టేషన్ లో ఈ నెల 17న ఈ సంఘటన జరిగింది. ఓ మహిళ రెండేళ్ల కుమారుడ
Read Moreఆరు రోజులు లాక్ డౌన్.. లిక్కర్ షాపులకు క్యూ కట్టిన జనం
ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. లిక్కర్ షాపుల ముందు క్యూ కడుతున్నారు మందుబాబులు. ఢిల్లీలో 26 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించడంతో
Read Moreకరోనా టైమ్లో కుంభమేళా అవసరమా?
ముంబై: దేశంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్లో రూపం మార్చుకున్న వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులగా ప్రతిరోజు రెండున్నర లక
Read Moreకరోనాతో మాజీ మంత్రి మృతి
కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజుకు లక్షలాది కేసులు, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాతో జేడీయూ సీనియర్ లీడర్, మాజీ మంత్రి మేవాలాల్ చౌదరి ఇవాళ
Read Moreపింక్, గోల్డ్ వాట్సప్ లింక్లతో జాగ్రత్త!
న్యూఢిల్లీ: వాట్సప్ పింక్ పేరుతో వాట్సప్లో ఓ మెసేజ్ షేర్ అవుతోంది. ఈ లింక్తో చాలా జాగ్రత్తగా ఉండాలని, లిం
Read Moreకష్టమైనా తప్పడం లేదు.. 26 వరకు లాక్ డౌన్
ఢిల్లీలో కరోనా విజృంభిస్తుండటంతో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.ఇవాళ రాత్రి 10 గంటల న
Read More












