దేశం
మోడీ మరోమారు చప్పట్లు కొట్టమంటారేమో
న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ ను టార్
Read Moreతమిళనాడులో మరో వారం రోజులు సంపూర్ణ లాక్ డౌన్
సంపూర్ణ లాక్ డౌన్ ఉన్నా..తమిళనాడులో ఇంకా కరోనా కంట్రోల్ కావడంలేదు. కేసులు మరింతగా పెరుగుతున్నాయి. దీంతో..స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రా
Read Moreసోషల్ మీడియాలోభారత వేరియంట్ పేరు కనిపించకూడదు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కేసులు బారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల తరచుగా భారత వేరియంట్ అంటూ తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ వేరియం
Read Moreబ్లాక్ ఫంగస్ మందులను రాష్ట్రాలకు కేటాయించిన కేంద్రం
హైదరాబాద్: మ్యూకరో మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్ లను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దేశంలో బ్లాక్
Read Moreబాలీవుడ్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ మృతి
బాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ కన్నుమూశారు. 79 ఏళ్ల రామ్ లక్ష్మణ్ నాగ్ పూర్ లోని తన నివాసంలో ఇవాళ(శనివారం) తుదిశ్వాస విడిచారు. ఆయన చాలా
Read Moreదేశంలో కరోనా టీకాల కొరతకు కేంద్రమే కారణం
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కొవిషీల్డ్ వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్
Read Moreఇండియాకు చేరుకోనున్న మరిన్ని క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
హైదరాబాద్: థాయ్లాండ్ నుంచి మరిన్ని క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు ఇండియాకు చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన 11 క్రయోజనిక్ ట్యాంకులను భారత్
Read Moreసెకండ్ వేవ్ లో 420 మంది డాక్టర్లు మృతి
కరోనా సెకండ్ వేవ్ సామాన్యులతో పాటు డాక్టర్ల ప్రాణాలు తీస్తోంది. కరోనా పేషంట్లను కాపాడేందుకు 24 గంటలు కృషి చేస్తున్నారు డాక్టర్లు. దీంతో వారిపైనా కరోనా
Read MoreWHO నివేదిక: లెక్కకు రాని కోవిడ్ మరణాలు12 లక్షలు
కరోనా మరణాలకు సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ షాకింగ్ నివేదికను బయటపెట్టింది. మరణాల లెక్కింపు సరిగ్గా జరగడం లేదని స్పష్టం చేసింది. గతేడాది ప్రపం
Read Moreసెల్ ఫోన్లో ఆక్సిజన్ లెవల్స్ ..40 సెకన్లలోనే రిజల్ట్
కోల్ కతా: దవాఖానకు పోవాల్సిన పనిలేదు. పల్స్ ఆక్సీ మీటర్లు, స్మార్ట్ వాచ్లూ అక్కర్లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఇంటిదగ్గరే మన హార్ట్ బీ
Read Moreరికవరీ రేటు 87.76%.. మరణాల రేటు 1.12 శాతం
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. వరుసగా 6 రోజులుగా వైరస్ భాధితుల సంఖ్య మూడు లక్షల లోపే ఉంటోంది. భారత్ లో కొత్తగా 2 లక్షల 57 వేల 299 కొత్త కేసులు నమో
Read Moreయాంటీబాడీ టెస్ట్ కిట్.. రూ.75 కే ఒకరికి టెస్ట్
అభివృద్ధి చేసిన డీఆర్డీవో జూన్ మొదటి వారంలో మార్కెట్లోకి రిలీజ్ 75 నిమిషాల్లోనే రిజల్ట్.. రూ. 75కే ఒకరికి టెస్ట్ ఒక్క కిట్తో
Read Moreసెకండ్ డోస్ తర్వాతే కొవాగ్జిన్ తో ఇమ్యూనిటీ ఎక్కువ
న్యూఢిల్లీ: కొవాగ్జిన్ కరోనా టీకా ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత వైరస్ కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ స్వల్పంగానే ఉంటుందని గురువారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల
Read More












