దేశం
ఎల్లో ఫంగస్.. బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరం
ఘజియాబాద్: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి. రీసెంట్గా వైట్ ఫంగస్ కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది చాలదన్నట్లు తాజాగా
Read MoreBCCI విరాళంగా 2000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా సోకిన బాధితులు ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పేషెంట్లు సకాలంలో ఆక్సిజన్ అం
Read Moreఆధార్ కార్డు పోయిందా.. కొత్తదాని కోసం ఇలా చేయండి
ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఏం చేయాలన్నా.. ఎక్కడకు వెళ్లాలన్నా ఆధార్ కార్డు జిరాక్స్ వెంట పెట్టుకుని వెళ్లాల్సిన రోజులివి. బయట ఏం చేయాలన్నా.. ఏ సే
Read Moreభావోద్వేగంతో సోనూసూద్ ట్వీట్
కరోనా సమయంలో సాయం చేస్తూ హెల్పింగ్ స్టార్ గా మారిపోయిన సోనూసూద్ ఎంతో మందికి సేవలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అ
Read Moreరాగల 24 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారనున్న 'యాస్'
రాబోయే 24 గంటల్లో యాస్ తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం ఇవాళ(సోమవారం) తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో బుధవ
Read Moreబీహార్లో జూన్ 1 వరకు లాక్డౌన్ పొడిగింపు
బీహార్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో జూన్ 1 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం
Read Moreగుర్రం అంత్యక్రియలకు వందలాది మంది
కరోనా సెకండ్ వేవ్ దాటికి చాలా కుటుంబాలు అతాలకుతలం అయ్యాయి. చివరి చూపు కూడా చూడని ఘటనలను మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల దిక్కుమొక్కు లేకుండా కూడా చ
Read Moreకరోనా క్రైసిస్.. ప్రజలకు సాయం చేసేందుకు ఆర్మీ రెడీ
బల్లియా: కరోనా మహమ్మారిపై పోరులో దేశ ప్రజలకు సాయం చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ అన్నారు. ఉత్తర్ ప్రదే
Read Moreవిద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకోవాలె
రాంచీ: సీబీఎస్ఈ పన్నెండో క్లాస్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పం
Read Moreదేశంలో 5424 బ్లాక్ ఫంగస్ కేసులు
దేశంలో ఇప్పటివరకూ 5 వేల 424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. 18 రాష్ట్రాల్లోనే బ్లాక్ ఫంగస్ కేసులున్నాయి
Read Moreమా అమ్మ ఫోన్ ఇవ్వండి.. పోలీసులకు చిన్నారి కన్నీటి లేఖ
బెంగళూరు: కరోనా మహమ్మారి తన తల్లిని బలి తీసుకుంది. కనిపించని లోకాలకు అమ్మ వెళ్లిపోయినా.. ఆమె జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకోవాలని అనుకుంది ఆ చిన్నారి. అమ్
Read Moreక్షమాపణలు చెప్పిన బాబా రాందేవ్
న్యూఢిల్లీ: అల్లోపతి మెడిసిన్స్పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. తన కామెంట్స్
Read Moreతగ్గుతున్న కేసులు..పెరుగుతున్న మరణాలు
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 22 వేల 315 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 67
Read More












