దేశం
ఢిల్లీలో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగింపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగించారు. ఈనెల 31 ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. ఈ ఒక్క వారం ప్రజలు సహకరించాలని
Read Moreయువకుడిపై చేయి చేసుకున్న కలెక్టర్
సూరజ్ పూర్: కరోనా రూల్స్ ఉల్లంఘించినందుకు ఛత్తీస్ గడ్, సూరజ్ పూర్ కలెక్టర్ రణబీర్ శర్మ.. ఓ యువకుడిపై చేయి చేసుకున్నాడు. అతడి సెల్ ఫోన్ నేలకొసి క
Read Moreఇండియన్ వేరియంట్ అని పిలవొద్దు
భారత్ లో మార్పులు చెందుతున్న కరోనా వైరస్ ను ఇండియన్ వేరియంట్ గా పిలువొద్దని సోషల్ మీడియా కంపెనీలకు కేంద్రం సూచించింది. ఈ పేరుతో ఉన్న కంటెంట్ ను తొలగిం
Read More3 లక్షలకు చేరువైన కోవిడ్ మరణాలు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 65 లక్షలు దాటింది. మరణాలు 3 లక్షలకు చేరువయ్యాయి. నిన్న 2 లక్షల 40 వేల 842 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మ
Read Moreమే నెలలో 12 సార్లు పెరిగిన పెట్రో ధరలు
దేశంలో పెట్రో ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఇవాళ లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 30 పైసలు ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర
Read Moreవ్యాక్సిన్ టూర్లు వద్దు.. సొంతదేశంలో తీసుకోవడం బెస్ట్
న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రపంచమంతటా కరోనా వ్యాక్సిన్కు డిమాండ్ ఉంది. ఇప్పటికీ కొన్ని దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. కొన్ని వ్యాక్సిన్లు
Read Moreథర్డ్ వేవ్ ముప్పు.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి
న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్ తో పిల్లలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పిల్లలకు కరోనా సోకి
Read Moreబాబా రాందేవ్ పై చర్యలు తీసుకోవాలన్న ఐఎంఏ
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి వైద్యం, డాక్టర్లను అవమానించేలా మాట్లాడారన్నారు. అంత
Read Moreప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలును నడిపిన మహిళా సిబ్బంది
ఇప్పటికే మహిళలు రైల్వే కో ఫైలట్గా సత్తా చాటుతున్నారు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణ వాయువును చేరవేస్తున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు నడి
Read Moreఏడాది ముగిసేలోగా పెద్దలందరికీ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ అన్నారు. టీకా ప్రక్రియను వేగవంతం
Read Moreఈ ఏడాదిలో 35 శాతం వ్యాక్సినేషన్ కూడా కష్టమే
న్యూఢిల్లీ: కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ దేశంలో టీకా ప్రక్రియ పూర్తవ్వడానికి చాల
Read Moreప్రజల్ని కాపాడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని మోడీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు నాలుగు సూచనలతో కూడిన ఓ లేఖను
Read Moreమహిళపై అత్యాచారం.. కంగనా బాడీగార్డ్ మీద కేసు
న్యూఢిల్లీ: ఒక మహిళను రేప్ చేసిన కేసులో కుమార్ హెగ్డే అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వద్ద కొన్నేళ్లుగా కుమ
Read More












