దేశం
ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు
న్యూఢిల్లీ: మన దేశంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే ఖేల్ రత్న అవార్డు పేరు మారింది. ఇప్పటి నుంచి ఖేల్ రత్న పురస్కారాన్ని మేజర్ ధ్యా
Read Moreవిపక్షాల ఆందోళన.. రాజ్యసభ 9కి వాయిదా
విపక్షాల ఆందోళనలతో ఈ వారం కూడా రాజ్యసభ వాషౌట్ అయ్యింది. ఉదయం నుంచి సభలో విపక్షాల ఆందోళనలతో సభను సోమవారానికి వాయిదా వేశారు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నార
Read Moreపార్లమెంట్ వద్ద ఎంపీ నవనీత్ కౌర్ నిరసన
పార్లమెంట్ ఉభయసభల్లో కార్యకలాపాలను అడ్డుకోవద్దంటూ గాంధీజీ విగ్రహం ముందు ప్రదర్శన నిర్వహించారు ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్. రెండు చేతుల్లో రెండు ప్లక
Read Moreయూపీ తదుపరి సీఎం కూడా యోగి ఆదిత్యనాథే!
లక్నో: వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే అధికార, విపక్షాలు ఎన్నికల కార్యాచరణను రూపొందిస్తున్నాయ
Read Moreరెజ్లర్ రవి కుమార్కు భారీ మనీ ప్రైజ్.. ఊరిలో ఇండోర్ స్టేడియం
చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్లో రెజ్లింగ్ ఫైనల్ మ్యాచ్లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. 57 కిలోల విభాగంలో రష్యన
Read Moreదేశాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాల యత్నం
స్వార్థపూరిత రాజకీయాలకు దేశం ఎన్నటికీ బంధీగా మారబోదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్లమెంట్ ను, దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తు
Read Moreసెమీ ఫైనల్లో ఓటమి: మహిళా హాకీ ప్లేయర్ని కులంతో దూషించిన ఇద్దరు వ్యక్తులు
డెహ్రాడూన్: ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి సెమీ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత మహిళా హాకీ టీమ్ను అందరూ ఘనంగా నెత్తిన పెట్టుకుంటే.. కొందరు క
Read Moreనటుడు ధనుష్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
తమిళ స్టార్ హీరోలు విదేశాల నుంచి కొనుగోలు చేసిన కార్లకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోర్టుకెక్కడంపై మద్రాస్ హైకోర్ట్ ఆగ్రహం చేసింది. ఇటీవల హీరో విజయ్ తా
Read Moreతమిళనాడు మాజీ మంత్రి మధుసూధన్ కన్నుమూత
చెన్నై: అన్నా డీఎంకే ప్రెసీడియం ఛైర్మన్, సీనియర్ నేత, మాజీ మంత్రి మధుసూధన్ (80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంద
Read Moreఆ టైంలో SBI డిజిటల్ లావాదేవీలు పని చేయవు
ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన ఖాతాదారులకు ముఖ్యమైన అలెర్ట్ ఇచ్చింది. ఆగష్టు 6,7 మధ్య తేదీల్లో కొన్ని గంటల పాటు డిజిటల్
Read Moreఆత్మరక్షణ కోసమే క్యాబ్ డ్రైవర్ను కొట్టా.. లక్నో మహిళ
లక్నో: నడి రోడ్డుపై బిజీ ట్రాఫిక్ మధ్యన ఓ క్యాబ్ డ్రైవర్ను ఆపకుండా 22 సార్లు చెంప దెబ్బలు కొట్టిన మహిళ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్
Read Moreమావోలు అమర్చిన బాంబులు పేలి 12 మందికి గాయాలు
ఛత్తీస్గఢ్ దంతెవాడ సమీపంలోని ఘాటియా మావోయిస్టులు అమర్చిన IED బాంబులు పేలి 12 మంది గాయపడ్డారు. అందులో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇవాళ
Read Moreమీడియాలో వార్తలు నిజమైతే తీవ్రంగా పరిగణిస్తాం
పెగాసస్ ప్రాజెక్టుపై దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర
Read More








-passes-away_j5B0oipCmw_370x208.jpg)



