దేశం

మహిళల హాకీ జట్టుకు గుజరాత్ వ్యాపారి సూపర్ ఆఫర్‌

టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటి పతకాలను సాధించినవారికి భారత్ ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కొంతమంది వ్యాపారులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్

Read More

గోమూత్రం సాక్షిగా మంత్రి ప్రమాణం

ఓ మంత్రి ప్రమాణం.. 29 మందితో కర్నాటక కొత్త కేబినెట్  బెంగళూరు:  కర్నాటక కొత్త మంత్రులు ట్రెడిషన్ కు భిన్నంగా కొత్త పద్ధతిలో ప్రమాణ స్వీకా

Read More

సీఎం అడ్వైజర్ పదవికి ప్రశాంత్ కిశోర్ రాజీనామా

చండీగఢ్: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనకు ఉన్న కేబినెట్ మంత్రి హోదా పదవికి రాజీనామా చేశారు. కొన్నాళ్లు ప్రజా జీవితానికి దూరంగా ఉండాలన్న ఉ

Read More

ఐఎన్‌‌ఎస్‌‌ విక్రాంత్‌‌ ట్రయల్​ షురూ

మన దేశంలో తయారుచేసిన ఫస్ట్​ ఎయిర్‌‌ క్రాఫ్ట్‌‌ క్యారియర్‌‌ న్యూఢిల్లీ: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మన తొలి స్వదేశీ వ

Read More

వరదల్లో చిక్కుకున్న హోంమంత్రి.. కాపాడిన ఆర్మీ

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రా

Read More

డ్వాక్రా మహిళలందరికీ రూ.2 లక్షల బీమా  

పీఎంఎస్ బీవై కింద చేర్పించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం  రూ.350 ప్రీమియం కడితే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ హైదరాబాద్, వెలుగు: డ్వాక్రా గ్రూపుల

Read More

కరోనాతో అనాథలైన పిల్లలకు 5 లక్షల ఇన్సూరెన్స్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల చాలా మంది బతుకులు ఛిద్రమయ్యాయి. ఎంతో మంది చిన్నారులను మహమ్మారి అనాథలను చేసింది. ఒకే ఇంట్లో తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్ల

Read More

2023 డిసెంబర్ నుంచి రామ మందిరంలో దర్శనం

అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో 2023 డిసెంబర్ నుంచి భక్తులను దర్శనం కల్పించనున్నారు. అప్పటికి మందిర నిర్మాణం పూర్తి కాకపోయినప్పటికీ... భక్తులను దర

Read More

కరోనా కలకలం: కేరళలో ప్రతి ఆదివారం పూర్తి లాక్ డౌన్

కేరళ లో కరోనా విజృంభిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల కంటే ఒక కేరళలోనే అధికంగా కేసులు బయటపడుతున్నాయి. కేరళలో రోజుకు 20 వేలకు పైగా

Read More

అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ అప్ డేట్ 

ప్రస్తుతం ఆధార్ ప్రాముఖ్యత బాగా పెరిగింది. 12 అంకెల ఈ విశిష్ట గుర్తింపు కార్డును UIDAI సంస్ధ జారీచేస్తుంది. వ్యక్తి సమాచారం తెలుసుకోవటం దీని ద్వారా చా

Read More

ప్రకృతి ఒడిలో చిన్నారులకు చదువు

కరోనా కల్లోలంతో చిన్నారుల చదువులు తల్లకిందులైపోయాయి. స్కూళ్లు మూతపడటంతో స్టూడెంట్లు పుస్తకాలకు దూరమైపోయారు. కొన్ని రాష్ట్రాల్లో బడులు తెరిచినా ఇప్పటిక

Read More

ఇండో-పాక్​ యుద్ధం: మనవాళ్లు విక్టరీ కొట్టి 50 ఏండ్లు

1971 నాటి ఇండో-పాక్​ యుద్ధంలో మనవాళ్లు విక్టరీ కొట్టి 50 ఏండ్లు పూర్తయ్యింది. దీనికి గుర్తుగా దేశవ్యాప్తంగా స్వర్ణిమ్​ విజయ్​ విక్టరీ పేరిట వేడుకలు ని

Read More

యూపీఎస్సీ సిలబస్‌లో తప్పుడు సమాచారం.. కేసు నమోదు

ముంబై:  యూపీఎస్సీ సిలబస్‌‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఉంచినందుకుగాను ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ కంపెనీ యజమాని మీ

Read More