దేశం

ప్రపంచం అంతటా  కరోనా తగ్గుతోంది

గత వారం 36 లక్షల కేసులే.. అంతకుముందు వారం 40 లక్షలు 2 నెలల తర్వాత ఇంత తక్కువ నమోదు: డబ్ల్యూహెచ్​వో..7% మరణాలు తగ్గాయని వెల్లడి జెనీవా/ఢిల్లీ

Read More

కరోనా మృతుల కుటుంబాలకు  50 వేల పరిహారం

సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్  న్యూఢిల్లీ: కరోనా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లిస్తాయని సుప్రీం

Read More

నవంబర్ 1 నుంచి కేరళలో స్కూల్స్ ఓపెన్

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో విద్యా సంస్థల పునః ప్రారంభంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల ఉక్కిరి బిక్కిరి నుండి దేశమంతా ఊరట పొందుతుంట

Read More

కరోనా మృతుల ఫ్యామిలీకి రూ.50వేల ఎక్స్ గ్రేషియా

సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్రం న్యూఢిల్లీ: కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల  ఎక్స్ గ్రేషియా  ఇవ్వాలని కేంద్రం న

Read More

15 మందిని చంపిన పులి కోసం సెర్చ్ ఆపరేషన్

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో 15 మందిని చంపిన పులి కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. ఇందుకోసం స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్, ర్యాపిడ్ రెస్క్యూ టీమ్ సెర

Read More

టీటీడీ బోర్డు సభ్యుల నియామకాల జీవోపై హైకోర్టు స్టే

టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)  బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యుల నియామకంపై స్టే విధిచింది ఏపీ  హైకోర్టు.  ప్రభుత్వ జీవోను తాత్కాలిక

Read More

మతమార్పిడుల కేసు: మౌలానా సిద్ధిఖీని అరెస్ట్ చేసిన ఏటీఎస్

మీరట్‌: ఇస్లామిక్ స్కాలర్, జామియా ఇమామ్‌ వలీవుల్లా ట్రస్ట్ నిర్వాహకుడు మౌలానా కలీం సిద్దిఖీ (64) ని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్&

Read More

అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి కృషి

ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం 11.15 గంటల సమయంలో ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోడీతో పాటు జాతీయ

Read More

సామాన్యులను దహనం చేసి.. స్వామీజీలను ఎందుకు సమాధి చేస్తారంటే?

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మహంత్ గిరిది సూసైడ్ అని మొదట్లో కథనాలు వచ్చాయి. అయిత

Read More

భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ కొరతతో ఇబ్బ

Read More

2022 మే నుంచే ఎన్​డీఏలోకి మహిళలు

సుప్రీంకోర్టుకు చెప్పిన రక్షణ శాఖ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించే నేషనల్​ డిఫెన్స్​ అకాడమీ ప్రవేశ పరీక్ష ద్వారా మహిళా అభ్యర్థులను

Read More

ఇయ్యాల అమెరికాకు మోడీ

ప్రెసిడెంట్‌‌ బైడెన్‌‌తో 24న భేటీ..  25న యూఎన్‌‌జీఏలో ప్రసంగం న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవార

Read More

ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా వీఆర్ చౌధరి

న్యూఢిల్లీ: భారత ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా ఎయిర్  మార్షల్ వీఆర్ చౌదరిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం భారత వైమానిక దళం ఉ

Read More