దేశం

లఖీంపూర్ ఖేరి ఘటనలో కాల్పులు జరిపిన మంత్రి కుమారుడు

లఖీంపూర్ ఖేరి ఘటనలో మరో కీలక విషయం బయటపడింది. అక్టోబర్ 3న రైతులపైకి మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు చనిపోవడం.. ఆ తర్వాత రైతు

Read More

అండర్‌‌ వరల్డ్‌తో నవాబ్ మాలిక్ భూ లావాదేవీలు

ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు అండర్‌ ‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆరోపించ

Read More

హిందీ రాదంటూ అమిత్ షాకు మిజోరం సీఎం లేఖ

గౌహతి: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మిజోరం సీఎం పూ జొరమ్‌తంగ రాసిన ఓ లేఖ చర్చనీయాంశంగా మారింది. తమ క్యాబినెట్‌లోని మంత్రులకు హిందీ రాదని.. ర

Read More

‘పద్మ’ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాదికి గానూ పద్మ అవార్డులకు ఎంపిక చేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేసింది. లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్ర

Read More

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ డప్పుల మోతకు పిలుపు

రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలంటూ డప్పుల మోత కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీజేపీ దళిత మోర్చా. బషీర్ బాగ్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్ర

Read More

బ్రాహ్మణులు, వైశ్యులు నా రెండు జేబుల్లో ఉన్నారు

భోపాల్: బ్రాహ్మణులు, వైశ్యులు తన రెండు జేబుల్లో ఉన్నారంటూ బీజేపీ  జనరల్ సెక్రటరీ పి.మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.&

Read More

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. నలుగురు శిశువులు మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక కమలా నెహ్రూ చిల్డ్రన్స్ ఆస్పత్రిలోని న్యూబోర్న్ కేర్ యూనిట్&zwn

Read More

లగ్జరీ సౌకర్యాలతో రామాయణ్​ రైలు

ఇది రామాయణ్​ సర్క్యూట్​లోని మొదటి ట్రైన్. ఢిల్లీలోని సఫ్దర్​గంజ్​ రైల్వే స్టేషన్​ నుంచి ఆదివారం బయలుదేరిన ఈ లగ్జరీ రైలు 17 రోజుల్లో దేశం మొత్తాన్ని చు

Read More

దేశంలో ఎక్కువ పెట్రోల్ రేట్లలో తెలంగాణది నాలుగో స్థానం

7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ దిగొచ్చిన ధరలు కేంద్రం సూచనతో వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు తెలంగాణ మాత్రం ససేమిరా.. పెట్రోల్​ రూ.108.20 దేశంలో ఎక

Read More

ముఖేష్‌ అంబానీ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ ఇంటి దగ్గర  భద్రత కట్టుదిట్టం చేశారు. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు  అంబానీ  ఇళ్లు  అంటిలి

Read More

నవంబర్‌ 29 నుండి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  నవంబర్‌ 29 నుండి డిసెంబర్‌ 23 వరకు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్&

Read More

కేంద్రంపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ ఆగ్రహం

షిల్లాంగ్: సాగు చట్టాల విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పలు వ్యాఖ్యలు చేశారు. అగ్రి చట్టాలను

Read More

తోడేళ్ల మంద రాష్ట్రంపై పడితే ఊరుకుంటానా?

హైదరాబాద్: రాష్ట్రంపై తోడేళ్ల మందలా పడితే ఊరుకోబోనని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో తానెక్కడ ఉన్నానని అంటున్నారని.. అసలు నువ్వెక్కడ ఉన్నా

Read More