దేశం

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి చనిపోయినట్లు పార్టీ ప్రకటించింది.  కేంద్ర కమిటీలో టెక్నీకల్ టీమ్ సభ్యులుగా ఉన్న రవి.... జార్ఖండ్ లోని మారుమూల

Read More

రైల్వే కీలక నిర్ణయం.. కోవిడ్‌‌కు ముందు ఛార్జీలే

భారతీయ రైల్వేశాఖ మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లను నడిపిన ఇండియన్ రైల్వే.. ఇక నుంచి వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.. ప్రస్త

Read More

హుజురాబాద్ ఓటమిపై ముగిసిన మొదటి విడత చర్చ

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితంపై ఢిల్లీలో ఏఐసీసీ సమీక్ష నిర్వహించింది. పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ టీ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. హుజుర

Read More

ఎదురు కాల్పుల్లో 8 మంది మావోలు మృతి

మహారాష్ట్ర గడ్చిరౌలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. గ్యారబట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.  ఎనిమిది మంది మ

Read More

ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోంది: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

ఢిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలుష్యం ఎంత పెరిగిపోతుందంటే.. ఇంట్లో కూడా మాస్కులు ధర

Read More

ట్రాక్టర్ ర్యాలీలో అరెస్ట్‌ అయిన రైతులకు అండగా ఉంటాం: పంజాబ్ సీఎం

ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న వారికి రెండు లక్షల ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్

Read More

చంటి బిడ్డ మీద చినుకు పడకుండా..

చెన్నై: తమిళనాడును వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వానలకు ఊర్లు, సిటీలు ఎక్కడికక్కడ నీట మునిగాయి. చెన్నై, చుట్టుపక్కల ప్రాం

Read More

విచారణ చేయించొద్దని ప్రధాని చెప్పడమేంటి?

కాంగ్రెస్​ లీడర్​ సిద్ధరామయ్య బెంగళూరు: ‘‘బిట్ కాయిన్ కుంభకోణం ఆరోపణలను పట్టించుకోవద్దని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి ప్రధాని నరే

Read More

16 నుంచి శబరిమల యాత్ర.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి

పతనంథిట్ట: శబరిమల ఆలయం వచ్చేవారం తెరుచుకోనుంది. ఈ నెల 15న సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో పూజారి వీకే జయరాజ్ పొట్టి ఆలయ గర్భగ

Read More

ఆర్మీలో మరో 11 మంది  మహిళలకు పర్మనెంట్​ కమిషన్‌‌‌‌‌‌

సుప్రీం వార్నింగ్​తో ఆర్మీ నిర్ణయం న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు హెచ్చరిక తర్వాత మహిళలకు భారత సైన్యంలో పర్మనెంట్ కమిషన్‌‌‌‌&zw

Read More

కొవాగ్జిన్ ఫేజ్‌3 ట్రయల్స్.. పనితనం 77.8 శాతం

ఫేజ్​3 ట్రయల్స్​లో తేలినట్టు లాన్సెట్‌‌‌‌‌‌‌‌ వెల్లడి న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ ఫార్మా సంస్థ భార

Read More

భారత్, చైనాల మధ్య కొనసాగుతోన్నసరిహద్దు సంక్షోభం

భారత్, చైనాల మధ్య సరిహద్దు సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్‌కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పుగా మారిందని డిఫెన్స్ స్టాఫ్‌ చీఫ్ జనరల్ బిపి

Read More

ఆయన వల్లే దేశం రెండుగా చీలిపోయింది

మోరాదాబాద్: దేశ విభజనకు పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నానే కారణమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింల వల్ల దేశ విభజన జరగలేదని.. అంద

Read More