దేశం
ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలె
పనులు చేయని వారిని ప్రజలే తొలగించొచ్చు: కేజ్రీవాల్ ఆప్ ఎమ్మెల్యేలతో వర్చువల్గా మాట్లాడిన పార్టీ నేషనల్ కన్వీనర్ ఎమ్మ
Read Moreయూపీ అబ్జర్వర్గా అమిత్ షా
4 రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై చర్చలు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, పార్టీ చీఫ్ నడ్డా హాజరు ఇయ్యాల ఆయా రాష్ట్రాలకు సెంట్రల్ అ
Read Moreకోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు
కోవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప ఆఫ్ ఇమ్యునైజేషన్(NTAIG) కీలక ప్రతిపాదనలు చేసింది. కోవిషీల్డ్ తొలి డోసు తీసుక
Read Moreసస్పెన్స్కు తెర.. మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ఏకగ్రీవం
మణిపూర్ ముఖ్యమంత్రిగా మళ్లీ బీరేన్ సింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇంఫాల్ లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీరేన్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా
Read Moreభగవంత్ మాన్ మూడు రోజుల్లో గొప్ప పని చేశాడు
పంజాబ్ లో భగవంత్ మాన్ సర్కార్ బాగా పని చేయబోతుందన్నారు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్. ప్రభుత్వం ఏర్పాటైన మూడ్రోజుల్లోనే దేశం మొత
Read Moreకర్ణాటక జడ్జీలకు వై కేటగిరి భద్రత
బెంగళూరు: హిజాబ్ వ్యవహారంలో తీర్పు చెప్పిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు వై కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై. జడ్
Read Moreనాగాలాండ్ అసెంబ్లీ .... మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీ
నాగాలాండ్: దేశంలోనే మొట్టమెదటి పేపర్లెస్ అసెంబ్లీగా నాగాలాండ్ అసెంబ్లీ చరిత్ర సృష్టించింది. నాగాలాండ్ అసెంబ్లీలో నేషనల్ ఈ-విధాన్&zwn
Read Moreఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతుండగా కుప్పకూలిన గ్యాలరీ
ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా గ్యాలరీ కూలిపోవడంతో 200 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలో జరిగింది. మలప్పురం లో
Read Moreఈత సరదా..ఆరుగురి మృతి
ఈత సరదా ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. హోలీ ఆడి స్నానాలు చేసేందుకు నదిలోకి దిగిన ఆరుగురు బాలురు గల్లంతయ్యారు. ఇప్పటివరకు ముగ్గురిని వెలికితీశారు. మరో
Read Moreదేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.కొత్తగా 1,761 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ ప్రారంభమైన తర్వాత రెండు వేలలోపు రోజువారీ కేసులు నమోదవ్వడం ఇదే
Read Moreజూమ్ మీటింగ్లో 800 మంది ఉద్యోగాలు అవుట్
న్యూఢిల్లీ: బ్రిటిష్ షిప్పింగ్ కంపెనీ పీ అండ్ ఓ ఫెర్రీస్ జూమ్ మీటింగ్లోనే 800 మంది ఉద్యోగులను తొలగించింది. కిందటేడాది బెటర్ డ
Read Moreబ్రిటీష్ ఆలోచనా విధానాలను వదిలెయ్యాలి
హరిద్వార్: ప్రజలు బ్రిటన్ ఆలోచనా విధానాలను వదిలెయ్యాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. చదువుల్లో మెకాలే సిస్టమ్ను పూర్తిగా పారదోలాలని
Read More












