దేశం
బీర్భూమ్ బాధితులను పరామర్శించిన దీదీ
బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న బీర్భూమ్లో సీఎం మమతా బెనర్జీ పర్యటించారు. బొగ్తూయ్లోని బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. చనిపోయిన
Read Moreటీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది
కరెంట్ ఛార్జీల పెంపుపై బండి సంజయ్ ఫైర్ పత్రికా ప్రకటన రిలీజ్ న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని, అందుకే ప
Read Moreపెట్రో రేట్ల పెరుగుదల బీజేపీ ఆడుతున్న గేమ్
ముంబై: పెట్రో రేట్ల పెరుగుదలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయని.. ఇప్పుడు ద్రవ్యోల్బణం, పెట్రో ధరలు పెరుగుతాయన్
Read Moreప్రధానిని కలిసిన పంజాబ్ సీఎం
న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. మోడీతో సమావే
Read Moreఢిల్లీ విజయ్ చౌక్ వద్ద కేరళ ఎంపీల హైడ్రామా
ఢిల్లీ విజయ్ చౌక్ వద్ద నిరసన చేపట్టారు కేరళ యూడీఎఫ్ ఎంపీలు. కేరళలోని కె సిల్వర్ లైన్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన యూడీఎఫ్ ఎంపీలు, పోలీసులకు
Read Moreకశ్మీరీలకు రూమ్స్ అద్దెకివ్వమన్న హోటల్
న్యూఢిల్లీ: అద్దెకు గది కావాలని కోరుతూ వచ్చిన ఓ కస్టమర్ తో ఓ హోటల్ నిర్వాహకులు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. కశ్మీరీ అయినందుకు ఆ వ్యక్తికి
Read Moreప్రాణాలకు తెగించి యువకుడిని రక్షించిన పోలీసు
మహారాష్ట్ర: రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయిన ఓ యువకుడిని రక్షించాడు రైల్వే పోలీసు. మహారాష్ట్రలోని విఠల్ వాడీ రైల్వే స్టేషన్ లో యువకుడు పట్
Read Moreయోగి ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు
న్యూఢిల్లీ: రెండోసారి యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు యోగి ఆదిత్యానాత్ అంతా సిద్ధం చేసుకున్నారు. రేపు లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగే ఈ వేడుకలను
Read Moreభారత్లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య కాస్త పెరిగింది. నిన్న 17వందలు దాటి కేసులు నమోదు అయ్యింది. తాజాగా 19వందల
Read Moreకేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ను సస్పెండ్ చేయాలె
లోక్సభలో టీఆర్ఎస్ సభ్యుల ఆందోళన గిరిజన రిజర్వేషన్లపై పార్లమెంట్ను తప్పుదో
Read Moreఈనెల 31 నుంచి కరోనా రూల్స్ ఎత్తివేత
న్యూఢిల్లీ: కరోనా ఎంటరై రెండేళ్లు దాటింది. అప్పటి నుంచి ఆంక్షల మధ్యనే బతుకుతున్నది ప్రపంచం. 180 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేయడం, ఒమిక్రాన్ పెద్దగ
Read Moreమళ్లీ క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం
న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. బుధవారం తెల్లవారుజామున ఆయనను డిశ్చార్జ్ చేసిన ఎయిమ్స
Read More12 – 14 ఏళ్ల పిల్లల్లో 50 లక్షల మందికి ఫస్ట్ డోస్
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. వారం క్రితం మొదలైన 12 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లల వ్యాక్సినేషన్ అప్పుడే అర కోటి మైలు రాయిని దాటింది. ఈ విషయ
Read More












