దేశం

రాజ్యసభకు చిదంబరం.. ఆజాద్‌‌కు నో ఛాన్స్!

రాజ్యసభకు ఎన్నికల కోసం పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే ప్రకటించగా తాజాగా కాంగ్రెస్ పార్టీ జాబితాను విడుదల చేసింది. మొత్తం పది మ

Read More

నవ భారత నిర్మాణం దిశగా మోడీ అడుగులు

నరేంద్ర దామోదర్ దాస్ మోడీ.. ఈ పేరు భారత దేశ భవిష్యత్ ను మారుస్తుందని, దేశ సామాజిక, సాంస్కృతిక వైభవాన్ని పునర్నిర్మిస్తుందని, ప్రపంచదేశాల సరసన ఇండియాను

Read More

సుప్రియాకు క్షమాపణలు చెప్పిన చంద్రకాంత్

ముంబై:   మహారాష్ట్ర బీజేపీ చీఫ్ ​చంద్రకాంత్ పాటిల్ ఆదివారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలేకు క్షమాపణలు చెప్పారు. బుధవారం ఓబీసీ

Read More

బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల

ఢిల్లీ : రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. 8 రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. కర్ణాటక నుంచి నిర్మలా సీతార

Read More

హర్యానాలో మాకు ఒక్క చాన్స్ ఇవ్వండి

ఢిల్లీలో తమ ప్రభుత్వం రాకముందు ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ స

Read More

రేపు పీఎంకేర్స్ చిల్డ్రన్ స్కాలర్ షిప్ లు విడుదల

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ప్రయోజనాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపు (మే 30వ తేదీన) విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల

Read More

కేరళను తాకిన నైరుతి పవనాలు

భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త వినిపించింది. అనుకున్న తేదీ కంటే రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించింద

Read More

రూ. 2కే కోన్ ఐస్ క్రీం.. ఎక్కడో తెలుసా

ఐస్ క్రీం ప్రియుల కోసం అని అన్ని షాప్ ఐస్ క్రీం ఓనర్స్ చెప్తారు. కానీ ఓ ఐస్ క్రీం పార్లర్ యజమాని మాత్రం ఆ పదాలను నిరూపిస్తూ ఈ వేడి పుట్టించే సమ్మ

Read More

ఆధార్‌‌ను షేర్ చేయడం మానుకోండి

ప్రస్తుతం అన్ని అవసరాలకు ఉపయోగడే ముఖ్యమైన డాక్యుమెంట్ లలో ఆధార్ కూడా ఒకటి. ఆధార్ ఇప్పుడు చాలా వాటికి అవసరం. ఇది లేకపోతే పనులు జరగవనే పరిస్థితి వచ్చింద

Read More

బోర్డర్ లో పాక్ డ్రోన్ కలకలం

దాయాది దేశం పాక్ కుట్రలు ఆగడం లేదు. బోర్డర్ లో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఆయుధాలతో పాకిస్థాన్ కి చెందిన డ్రోన్ ను జమ్ముకశ్మీర్ లోని కథువా

Read More

భారత తొలి K -పాప్ స్టార్ గా శ్రియా లెంకా

భారతదేశపు మొట్టమొదటి K -పాప్ కళాకారిణిగా శ్రియా లెంకా చరిత్ర కెక్కింది. 18 ఏళ్ల ఈ ఒడిశా యువతి  బ్రెజిల్‌కు చెందిన గాబ్రియేలా డాల్సిన్‌త

Read More

బిహార్ లో భారీ గోల్డ్ మైన్

పేద రాష్ట్రంగా పేరొందిన బిహార్ నేలలో దేశంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్నాయని జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన స

Read More

ద్రవిడియన్లు, ఆదివాసీలదే భారత్

మహారాష్ట్ర భివండిలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవిడియన్లు, ఆదివాసీలదే  భారత్ కానీ..  మోడీ, అమిత్ షా, ఓవైసీ, థ

Read More