దేశం

నోయిడా ఘటనలో మృతులకు సీఎం యోగి సంతాపం

ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో రెసిడెన్షియల్ సొసైటీ సరిహద్దు గోడ కూలిపోవడంతో నలుగురు భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. ఈ ఘటనలో 9మంది గాయపడ్డార

Read More

వాష్ రూంలోనే క్రీడాకారులకు భోజనం వడ్డించిన సిబ్బంది

ఉత్తరప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు బాత్ రూంలో ఆహారం అందిస్తున్నట్టు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నెటిజన్లు

Read More

83 మంది చీఫ్ కమిషనర్లు.. 155 మంది ప్రిన్సిపల్ కమిషనర్ల ట్రాన్స్ఫర్

ఐటీ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. దేశవ్యాప్తంగా 83  మంది చీఫ్ కమిషనర్ స్థాయి అధికారులను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 155  మంది ప్రిన్సిపల

Read More

డీఎంకేకు రాజీనామా చేసిన సుబ్బులక్ష్మి జగదీశన్

కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సుబ్బులక్ష్మి జగదీశన్  తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లే

Read More

చదివింది ఇంటరే అయినా.. రూ. కోటి గెలుచుకుంది

‘కౌన్‌బనేగా కరోడ్ పతి-14’ ఇటీవల పాల్గొన్న ఓ సాధారణ గృహిణి కోటి రూపాయలు గెలుచుకున్నారు. అంతే కాదు ఈ సీజన్‌లో రూ. కోటి గెలుచుకున్న

Read More

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు గుడి

అయోధ్య : ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు ఓ యువకుడు గుడి కట్టించాడు. గుడిలో సీఎం నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. విగ్రహానికి కాషాయ వ

Read More

భగవంత్​ మాన్​పై ఆరోపణలు

చండీగఢ్: మద్యం తాగి విమానం ఎక్కిన సీఎం భగవంత్​ మాన్​ను జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​ ఎయిర్​పోర్టులో సిబ్బంది దించేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఢిల్ల

Read More

కేరళలో లెఫ్ట్ ప్రభుత్వంపై గవర్నర్ ఖాన్ విమర్శ

బిల్లుల ఆమోదానికి తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ  తనతో గేమ్స్ వద్దంటూ వార్నింగ్​ తిరువనంతపురం: అసమ్మతిని వ్యక్తం చే

Read More

సోనియాను కలిసిన శశిథరూర్

ఎవరైనా పోటీ చేయొచ్చన్న సోనియా గాంధీ ఎన్నికల షెడ్యూల్​ ఇదీ..  ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ అక్టోబర్​ 17న పోలింగ్ అక

Read More

ఎమ్మెల్యే వినూత్న నిరసన

జైపూర్ : రాజస్థాన్లోని పశువుల్లో పెరుగుతోన్న లంపీ స్కిన్ వ్యాధి తీవ్రతను ఆ రాష్ట్ర సర్కార్ దృష్టికి తీసుకెళ్లేందుకు బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వినూత్

Read More

రామోజీరావు, ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్ కేసు న్యూఢిల్లీ, వెలుగు : మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామోజీరావుకు, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు ఇచ్చ

Read More

‘ఇన్స్పైర్’ పోటీల్లో సత్తా చాటిన రాష్ట్ర విద్యార్థులు

హైదరాబాద్: నేషనల్ ఇన్స్పైర్ అవార్డులకు రాష్ట్రం నుంచి మొత్తం 8 మంది విద్యార్థులు ఎంపికైనట్లు SCERT డెరెక్టర్ తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థు

Read More

రాహుల్ యాత్రలో పాల్గొన్న రేవంత్ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలను సమూలంగా మార్చేస్తుందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో కొనస

Read More