దేశం
స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల ప్రజలతో మమేకమవుతున్న ఆయన ఇవాళ కాసేపు స
Read Moreవచ్చే ఏడాది సదరన్ కమాండ్లో ఆర్మీ డే పరేడ్
న్యూఢిల్లీ: ప్రతి ఏటా జనవరి 15న నిర్వహించే ఆర్మీ డే పరేడ్ ను వచ్చే ఏడాది ఢిల్లీ బయట నిర్వహించాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ
Read Moreబీజేపీలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రులు కిరణ్ రిజీజు, నరేంద్రసింగ్ తోమర్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అలా
Read Moreఅసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ, ఏపీలో సీట్ల పెంపునకు సంబంధించి
Read Moreఆసీస్ తో టీ20 సమరానికి భారత్ సిద్ధం
మొహాలీ: రేపటి నుంచి ఆసీస్ తో టీమ్ ఇండియా టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో రెండు జట్లు తలపడ
Read Moreకశ్మీర్లో సినిమా హాళ్లను ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్
జమ్ము కశ్మీర్ లో దాదాపు 30ఏళ్ల తర్వాత సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. కశ్మీర్ లోని పుల్వామా, షోపియాలలో సినిమా హాళ్లను ప్రారంభించిన జమ్ము కశ్మీర్ లెఫ్టిన
Read Moreక్వీన్ ఎలిజబెత్కు ద్రౌపది ముర్ము నివాళి
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు నివాళి అర
Read Moreచీర కట్టి.. ఫుట్బాల్ ఆడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
ఓ మహిళా ఎంపీ చీరకట్టులో ఫుట్ బాల్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలను స్వయానే ఆమే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల ప్రారంభమైన క
Read Moreమరో ఆప్ లీడర్కు ఈడీ సమన్లు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత దుర్గేష్ పాఠక్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిం
Read Moreనేడు బీజేపీలో చేరనున్న అమరీందర్ సింగ్
పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షం
Read Moreకుక్కను కారుకు కట్టిన డాక్టర్ పై కేసు నమోదు
రాజస్థాన్ లో వీధికుక్కను కారుకు కట్టి ఊరంతా తిప్పిన అమానవీయ ఘటన జరిగింది. జోధ్ పూర్ కు చెందిన డాక్టర్ రజనీశ్ గల్వా ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్ ఉంది. దాని
Read Moreచండీఘడ్ వర్సిటీలో ఆందోళనలు.. ఆరు రోజులు సెలవు
విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న చండీఘడ్ యూనివర్సిటీకి సెప్టెంబరు 24 వరకు సెలవులను ప్రకటించారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఇప్పటికే వర్సిటీ క్యాం
Read Moreకేరళలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోనసాగుతోంది. పన్నెండో రోజు అలప్పుజాలోని పునప్ర ప్రాంతంలో యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభించేందుకు ముందు స్థాని
Read More












