దేశం

స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల ప్రజలతో మమేకమవుతున్న ఆయన ఇవాళ కాసేపు స

Read More

వచ్చే ఏడాది సదరన్ కమాండ్లో ఆర్మీ డే పరేడ్

న్యూఢిల్లీ: ప్రతి ఏటా జనవరి 15న నిర్వహించే ఆర్మీ డే పరేడ్ ను వచ్చే ఏడాది ఢిల్లీ బయట నిర్వహించాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ

Read More

బీజేపీలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రులు కిరణ్ రిజీజు, నరేంద్రసింగ్ తోమర్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అలా

Read More

అసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ, ఏపీలో సీట్ల పెంపునకు సంబంధించి

Read More

ఆసీస్ తో టీ20 సమరానికి భారత్ సిద్ధం

మొహాలీ: రేపటి నుంచి ఆసీస్ తో టీమ్ ఇండియా టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో రెండు జట్లు తలపడ

Read More

కశ్మీర్‌లో సినిమా హాళ్లను ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్

జమ్ము కశ్మీర్ లో దాదాపు 30ఏళ్ల తర్వాత సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. కశ్మీర్ లోని పుల్వామా, షోపియాలలో సినిమా హాళ్లను ప్రారంభించిన జమ్ము కశ్మీర్ లెఫ్టిన

Read More

క్వీన్ ఎలిజబెత్కు ద్రౌపది ముర్ము నివాళి

లండ‌న్‌ : బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్‌ అంత్య‌క్రియ‌లు ఈ రోజు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు నివాళి అర

Read More

చీర కట్టి.. ఫుట్‍బాల్ ఆడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ

ఓ మహిళా ఎంపీ చీరకట్టులో ఫుట్ బాల్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలను స్వయానే ఆమే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల ప్రారంభమైన క

Read More

మరో ఆప్ లీడర్కు ఈడీ సమన్లు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత దుర్గేష్ పాఠక్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిం

Read More

నేడు బీజేపీలో చేరనున్న అమరీందర్ సింగ్

పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షం

Read More

కుక్కను కారుకు కట్టిన డాక్టర్ పై కేసు నమోదు

రాజస్థాన్ లో వీధికుక్కను కారుకు కట్టి ఊరంతా తిప్పిన అమానవీయ ఘటన జరిగింది. జోధ్ పూర్ కు చెందిన డాక్టర్ రజనీశ్ గల్వా ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్ ఉంది. దాని

Read More

చండీఘడ్ వర్సిటీలో ఆందోళనలు.. ఆరు రోజులు సెలవు

విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న చండీఘడ్ యూనివర్సిటీకి సెప్టెంబరు 24 వరకు సెలవులను ప్రకటించారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఇప్పటికే వర్సిటీ క్యాం

Read More

కేరళలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోనసాగుతోంది. పన్నెండో రోజు అలప్పుజాలోని పునప్ర ప్రాంతంలో యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభించేందుకు ముందు స్థాని

Read More