దేశం
డెలివరీ చేసి కడుపులో.. టవల్ మర్చిపోయిండు
అమ్రోహా(యూపీ): పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు డెలివరీ చేసిన ప్రైవేట్ డాక్టర్.. కడుపులో టవల్ మరిచిపోయి కుట్లేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా బ
Read Moreఢిల్లీలో యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డ లవర్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆదర్శ్ నగర్లో దారుణం జరిగింది. తనతో బ్రేకప్ చేసుకుందని పట్టపగలు ఓ యువతిని కత్తితో పొడిచాడో యువకుడు. ప్రస్తుతం ఆమె ప
Read Moreజమ్మూకాశ్మీర్కు అదనంగా 1,800 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల హిందూ కుటుంబాలపై టెర్రరిస్టులు దాడి చేసిన నేపథ్యంలో మరిన్ని బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్
Read Moreరెండు రోజుల్లో మరో చార్జ్ షీట్
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ ల్యాండరింగ్పై రెండు రోజుల్లో మరో చార్జ్షీట్ దాఖలు చేస్తామని సీబీఐ స్పెషల్ కోర్టుకు ఈడీ తెలిపింది. అ
Read Moreకేసీఆర్.. ఏపీ పంచన చేరి రాష్ట్రాన్ని ముంచాలని చూస్తున్నడు: రేవంత్
మాణిక్కం ఠాగూర్ గోవాకు బదిలీ సీనియర్ల ఫిర్యాదుతో హైకమాండ్ చర్యలు హైదరాబాద్లో పార్టీ కేడర్ కు ట్రైనింగ్.. హాజరు కాని కొందరు
Read Moreఇండిగో, ఎయిరిండియా విమానాల దారి మళ్లింపు
దట్టమైన పొగమంచు కారణంగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు వెళ్లాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. రాయ్ పూర్కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని భువనేశ్వర్
Read Moreభారత్ జోడో యాత్రకు రామమందిర్ ట్రస్ట్ మద్దతు : జైరాం రమేశ్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రకు రామమందిర్ ట్రస్ట్ మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లోకి
Read Moreజమ్ముకశ్మీర్కు అదనంగా 1800 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు
జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల హిందూ కుటుంబాలపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత మరిన్ని బలగాలను మోహరించాలని కేంద్రం నిర్ణయించింది. కశ్మీర్
Read Moreసిద్ధరామయ్యకు సీఎం బసవరాజ్ బొమ్మై కౌంటర్
కర్ణాటక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై కౌంటర్ ఇచ్చారు. సిద్ధరామయ్య వ్
Read Moreబెంగాల్ గవర్నర్ ఆనంద బోస్కు జెడ్ ప్లస్ కేటగిరీ
పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్కు భద్రత పెంచారు. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read More4 వేల ఇండ్ల కూల్చివేతపై రేపు సుప్రీం విచారణ
హల్ద్వానీ/న్యూ ఢిల్లీ: ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో రైల్వే భూమిలో నిర్మించిన 4 వేల ఇండ్లు, స్కూళ్లు, ప్రార్థనా స్థలాలు కూల్చివేతకు &nbs
Read Moreవాళ్లంతా మోడీ అంటేనే గజగజ వణుకుతున్నరు : సిద్ధరామయ్య
కర్ణాటక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటుగా స్థానిక బీజేపీ నేతలంతా ప్రధాని మోడీ
Read Moreపేపర్ లీక్ పై అభ్యర్థుల నిరసన..పోలీసుల లాఠీఛార్జ్
బీహార్లోని పాట్నాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పేపర్ లీక్ ఘటనపై బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి
Read More












