దేశం
మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి
బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఫలితంగా ఒక మహిళ ఆమె రెండున్నరేళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నాగవర ప్రాంతంలో చోటుచేసుక
Read Moreఢిల్లీలో ..పెట్రోల్, డీజిల్ ఫోర్- వీలర్లపై బ్యాన్
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 419 కి చేరింది. ఈ నేపథ్యం
Read MoreCyber Towers: సైబర్ టవర్స్ దగ్గర మోడ్రన్ సైన్స్ పార్క్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సైబర్ టవర్స్ దగ్గర అధునాతన హంగులతో కూడిన సైన్స్ పార్క్ నిర్మించబోతోంది. ఈ పార్క్ లో కూర్చొని
Read Moreఆ..చిన్నారుల కోసం నేను స్వెట్టర్ వేసుకోవట్లేదు: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దట్టమైన పొగమంచు మధ్య హర్యానాలోని అంబాలాలో కొనసాగుతోంది. అయితే కొన్ని రోజులుగా నార్త్ ఇండియాలో పొగమంచుతో జనం నాన
Read Moreమీ మనసులో ఉన్న రాహుల్ గాంధీని చంపేశా: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ నిర్విరామరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్
Read Moreవీడని పొగమంచు.. 36 రైళ్లు ఆలస్యం
నార్త్ ఇండియాను పొగమంచు వీడటం లేదు. గత ఐదు రోజులగా పొగమంచు కప్పేస్తోంది. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతోంది.
Read Moreవిమానంలో 140 మంది..ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ నుంచి భువనేశ్వర్ బయలుదేరిన విస్తారా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వి
Read Moreమాస్కో నుంచి గోవా వస్తున్న విమానంలో బాంబు..!
బాంబ్ బెదిరింపుతో మాస్కో–గోవా విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న అంజూర్ ఎయిర్ ఛార్టడ్ ఫ్లైట్ ను
Read Moreఉత్తర భారతంలో చలికి 98 మంది మృతి
న్యూఢిల్లీ/కాన్పూర్: నార్త్ ఇండియాను చలి తీవ్రం గా వణికిస్తోంది. వారం రోజుల వ్యవధిలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చలి కారణంగా 98 మంది చనిపోయారు
Read Moreవన్ ర్యాంక్ వన్ పెన్షన్ బకాయిలను మార్చి 15లోగా చెల్లించాలి
న్యూఢిల్లీ: దేశంలోని మాజీ సైనికులందరికీ వన్ ర్యాంక్- వన్ పెన్షన్(ఓఆర్ఓపీ)బకాయిలను మార్చి 15లోగా చెల్లించాలని కేంద్రాన్ని సుప్ర
Read Moreమతమార్పిడిపై రాజకీయం వద్దు
న్యూఢిల్లీ: మత మార్పిడి అంశం చాలా సీరియస్ ఇష్యూ అని, దీనికి రాజకీయ రంగు పులమొద్దు అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మోసపూరిత మత మార్పిడులను అరికట్టి..
Read Moreరానున్న 25 ఏండ్లలో దేశాభివృద్ధిలో ఎన్నారైలది కీలక స్థానం:మోడీ
ఇండోర్: ప్రవాస భారతీయులే మన దేశానికి బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రానున్న 25 ఏండ్లలో దేశ అభివృద్ధిలో ఎన్నారైలది కీలక స్థానమన
Read MoreRajinikanth : చంద్రబాబుతో సూపర్స్టార్ రజనీకాంత్ భేటీ
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. హైదరాబాద్&zwn
Read More












