దేశం
2024 జనవరి 1 నాటికి.. అయోధ్యలో రాముడి గుడి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన
అగర్తల: అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం వచ్చే ఏడాది జనవరి 1 నాటికి పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. రామ జన్మభూమి వివాదంపై కోర్టులకు
Read Moreయోగీ జీ..మోడ్రన్ బట్టలు వేసుకోండి: హుస్సేన్ దల్వాయ్
మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హుస్సేన్ దల్వాయ్ వివాదాస్పద కామెంట్లు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్త్రధారణపై అభ్యంతరకర వ్యాఖ్
Read Moreమూడున్నరకే 5 లీటర్ల పెట్రోల్!
‘ఏదైనా పాత రోజులే బాగుండే కదా! ఆ రోజులు ఇప్పుడు వస్తే బాగుండు’ అంటుంటారు. అప్పుడు తిన్న తిండి, వాతావరణంలా అలా ఉండేది. ఖర్చులు కూడా తక్కువే
Read Moreకుంగిన భూమి.. ఇండ్లకు పగుళ్లు..
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుంగిపోయింది. ఈ ఘటనలో 570 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయ
Read Moreరాజమౌళికి ప్రపంచ ఉత్తమ దర్శకుడిగా అవార్డు
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అ
Read Moreఅసోంలో అమిత్ షా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫ్లైట్ అసోంలో బుధవారం రాత్రి ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. దట్టమైన పొగమంచు కారణంగా త్రిపుర వెళ్తున్న అమిత్ షా ఫ్లైట్ ను
Read Moreకెప్టెన్ శివ చౌహాన్ను ప్రశంసించిన ప్రధాని మోడీ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్లో మొట్టమొదటిసారిగా దళాధిపతిగా నియమితురాలైన మహిళా ఆఫీసర్ శివ చౌహాన్ ను ప్రధాని మోడీ ప్ర
Read Moreసోనూసూద్కు రైల్వే శాఖ వార్నింగ్
బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ కు రైల్వే శాఖ వార్నింగ్ ఇచ్చింది. ట్రైన్ ఫుట్ బోర్డుపై ప్రయాణించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక మందికి రోల్ మోడల్ అయ
Read Moreఢిల్లీలో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
ఢిల్లీని చలి గజ...గజ వణికిస్తోంది. ఈ వింటర్ సీజన్ లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ దేశ రాజధానిలో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. &nbs
Read More2030 నాటికి ఇండియా.. గ్రీన్ హైడ్రోజన్కు హబ్ కావాలె
రూ. 19,744 కోట్ల మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి  
Read Moreగుజరాత్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 144ను ఉల్లంఘించి నిరసనలు తెలిపే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే గుజరాత్ బిల్లుకు బుధవ
Read Moreచలికి గజగజ వణుకుతున్న రాజధాని
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇగం ఇంకింత పెరిగింది. టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. చలి గాలులు వీస్తున్నాయి. సఫ్దర్ గంజ్లో మంగళవారం మినిమమ్ టెంపరేచర్ 8.5 డ
Read Moreరేప్ కేసులో నిర్దోషిగా విడుదలై.. సర్కారుపై పిటిషన్
రత్లాం: రేప్ కేసులో రెండేండ్లు జైల్లో ఉండి.. నిర్దోషిగా విడుదలైన ఓ వ్యక్తి.. అన్యాయంగా తనను జైలుపాలు చేసినందుకు రూ.10,006.02 కోట్లు పరిహారంగా ఇవ్వాలని
Read More












