దేశం

Gold Price : పండగొచ్చినా తగ్గని బంగారం ధరలు

పండగలు, శుభకార్యాలు వస్తున్నాయంటే చాలు మహిళలు బంగారం షాపుల వద్ద క్యూ కట్టేస్తారు. అయితే.. కొద్ది రోజులుగా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గకపోగా పెరుగుతూ పోతు

Read More

సంక్రాంతి తర్వాత ప్రభుత్వంపై పోరాటం పెంచుతా : చంద్రబాబు

తిరుపతి : సంక్రాంతి పండగకు తమ సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కీలక కామెంట్స్ చేశారు. మీడియాపై చంద్రబాబు అసహనం వ్యక్

Read More

ఇక పై సార్, మేడమ్ వద్దు.. టీచర్ అని పిలవండి

కేరళ బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లల్లో సార్, మేడమ్ అనే పదాలు వాడొద్దని.. ఉపాధ్యాయులను టీచర్ అని పిలవాలని పేర్కొంది. రాష

Read More

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 6 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలపై  కేంద్రమంత్రి

Read More

నాగపూర్లో జ్యేష్ట పశువైద్య ప్రతిష్టాన్ ట్రస్ట్ అవార్డుల ప్రదానోత్సవం

మహారాష్ట్రలోని నాగపూర్లో జాతీయస్థాయి 'జ్యేష్ట పశువైద్య ప్రతిష్టాన్' ట్రస్ట్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మ

Read More

కంఝవాలా ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్..11 మంది పోలీసులు సస్పెండ్

 ఢిల్లీలో డిసెంబర్ 31న జరిగిన కంఝవాలా కారు ఘటనపై  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన  11 మంద

Read More

లిక్కర్ స్కాం : విజయ్ నాయర్ బెయిల్పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్న విజయ్ నాయర్ సీబీఐ స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ అతడిని కోర

Read More

గంగా విలాస్ క్రూయిజ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ అయిన ఎంవీ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ  వీడియో కాన్ఫరెన్స్

Read More

జోషిమఠ్‌లో 12రోజుల్లోనే 5.4 సెం.మీ కుంగిన నేల

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన జోషిమఠ్ లో భూమి క్షీణత వివాదం చర్చనీయాంశమైంది. అయితే ఇక్కడ కేవలం 12రోజుల్లోనే 5.4 సెం.మీ నేల కుంగిపోయిందని భారత అంతర

Read More

శరద్ యాదవ్‌కు రాహుల్ గాంధీ నివాళి

కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షులు శరద్‌ యాదవ్‌ మృతదేహానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఆయన నివాసంలో నివాళులర్పించారు.

Read More

Maharashtra : సాయిబాబా భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా

మహారాష్ట్రలోని నాసిక్- షిర్డీ హైవేపై పఠారే సమీపంలో సాయిబాబా భక్తులతో వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొనడంతో 10 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ

Read More

నేటి నుంచి మెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌

బరిలో 16 జట్లు 48 ఏండ్ల తర్వాత కప్పుపై కన్నేసిన ఇండియా ‌‌‌‌‌‌‌ ఖతార్‌‌‌‌‌‌

Read More

మోడీ కర్నాటక పర్యటనలో భద్రతా లోపం

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నాటక పర్యటనలో భద్రతా లోపం చోటుచేసుకుంది. మోడీకి దండెయ్యడానికి ఓ టీనేజర్ ఆయన దగ్గరికి ఉర్కొచ్చిండు. టైట్ సెక్యూర

Read More