దేశం
రెండ్రోజుల పాటు బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్
దేశ రాజధాని ఢిల్లీలో రేపట్నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నారు. పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ
Read Moreరేపు ఢిల్లీలో మోడీ రోడ్ షో.. ట్రాఫిక్ మళ్లింపు
ప్రధాని నరేంద్రమోడీ సోమవారం ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. మోడీ ర్యాలీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రహదారులను మూసి
Read Moreవందేభారత్ తెలుగు రాష్ట్రాలకు పండుగ కానుక : ప్రధాని మోడీ
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని.. కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం
Read More2024 జనరల్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం : అమర్త్య సేన్
కోల్కతా: 2024 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఫలితాలు వస్తాయనుకుంటే పొరపాటేనని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య స
Read Moreప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నో రిలీజియన్ గ్రూప్
లండన్/న్యూయార్క్: మీది ఏ మతం? అని ఎవరైనా అడిగితే.. ఏదో ఒక మతం పేరు చెప్పేటోళ్లే ఎక్కువ. కానీ.. తమకు ఏ మతమూ లేదు అని చెప్పేటోళ్లు చాలా అరుదుగా కన్
Read Moreఈ నెలాఖరులో రిటైర్మెంట్.. ఇంతలోనే యాక్సిడెంట్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోరం జరిగింది. మరో 15 రోజుల్లో రిటైర్ కావాల్సిన ఎస్సై.. డ్యూటీలో ఉండగా కారు ఢీకొని చనిపోయారు. లాతూర్ సింగ్(59) ఢిల్లీలోని చాందిని
Read Moreవచ్చేవారం ఢిల్లీలో చలితీవ్రత పెరుగుతుంది: ఐఎండీ
దేశ రాజధాని ఢిల్లీ చలితో గజ..గజ వణికిపోతోంది. చలిగాలుల తీవ్రతకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. వచ్చే వారం రోజులు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు
Read Moreరాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నించి సస్పెండైంది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్ పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ ఇంజనీర్పై సస్పెన్షన్ వేటు
Read Moreసింఘనాథ్ ఆలయంలో తొక్కిసలాట, ఒకరు మృతి
ఒడిశా కటక్ లోని బరంబాలోని సింఘనాథ్ ఆలయంలో మకరమేళా రద్దీ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో న
Read Moreగంటల వ్యవధిలోనే కవల సోదరులు మృతి
రాజస్థాన్లో విషాదం జరిగింది. బార్మర్ కు చెందిన ఇద్దరు కవల సోదరులు పుట్టుకలోనే కాదు..చావులోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే
Read Moreమనీష్ సిసోడియా ఆఫీసులో మళ్లీ సీబీఐ సోదాలు
సీబీఐ తన ఆఫీసులో మరోసారి సోదాలు నిర్వహించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. అయితే తనిఖీల్లో ఏమీ దొరకలేదని ట్వీట్ చేశారు.
Read Moreవచ్చే ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు తగ్గొచ్చు : శశి థరూర్
2024 లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతాయని.. 2019 విజయాన్ని పునరావృతం
Read Moreనితిన్ గడ్కరీ ఆఫీసుకు బాంబు బెదిరింపు
మహారాష్ట్ర : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆఫీసుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం నాగ్పూర్ లోని కార్యాలయానికి రెండు సార్లు ఫోన్ చేసిన ఆగంతకులు బాంబు ఉన
Read More












