దేశం
ప్రధాని మోడీతో యడియూరప్ప ప్రత్యేక భేటీ..
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ని
Read Moreఅంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో అబ్దుల్ రెహ్మాన్ మక్కీ
పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థ డిఫ్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేర్చింద
Read Moreరోడ్ల దుస్థితికి సారీ చెప్పి.. వ్యక్తి కాళ్లు కడిగిన మంత్రి
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో రోడ్ల దుస్థితికి క్షమాపణలు చెబుతూ.. ఆ రాష్ట్ర మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ ఓ వ్యక్తి పాదాలను కడిగారు. రోడ్ల దుస్థితికి తా
Read Moreపాకిస్తాన్లో ట్రెండ్ అవుతోన్న మోడీ వీడియో
ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతల ప్రచారం పాకిస్తాన్లో మోడీ వీడియో వైరల్ న్యూఢిల్లీ: మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం వీడియో పాకిస్తాన్లో ట్రెండ్
Read Moreసరిగ్గా 16ఏండ్ల కింద భర్త.. ఇప్పుడు ఆమె
ఖాట్మండు: విమాన ప్రమాదంలో కో–పైలట్ అంజు ఖతివాడ చనిపోయారు. సరిగ్గా 16ఏండ్ల కింద ఈమె భర్త దీపక్ కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ ఆర్మీలో హె
Read Moreరిమోట్ ఓటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం : వినోద్ కుమార్
రిమోట్ ఓటింగ్ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్
Read MorePallavi joshi: సినీనటి పల్లవి జోషికి గాయాలు
‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా షూటింగ్ లో ప్రముఖ సినీనటి పల్లవి జోషి గాయపడ్డారు. సెట్ లో ఉన్న వాహనం అదుపు తప్పి పల్లవిని ఢీ కొనడంతో ఆమెక
Read More9 రాష్ట్రాల్లో గెలిచేందుకు బీజేపీ వ్యూహాలు
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2023లో జరగబోయే 9 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. 9 రాష్ట
Read Moreఫ్లైట్లో అరుదైన జీవజాతుల రవాణా
తమిళనాడులోని చెన్నైలో అరుదైన జీవజాతులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఓ ప్రయాణికుడు వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తుండగా చెన్నై ఎయ
Read Moreస్విగ్గీ బ్యాగ్తో బుర్ఖా మహిళ.. అసలు కథేంటంటే..
బుర్ఖా ధరించి, స్విగ్గీ బ్యాగ్ వేసుకొని, కాలి నడకన వెళ్తున్న ఓ మహిళ ఫొటో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలినడకన 20 కిలోమీటర్ల
Read Moreబీజేపీకి 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం : రవిశంకర్ ప్రసాద్
2023లో జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకమని ఆ పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ
Read Moreనదిలో చిక్కుకున్న గంగా విలాస్.. నిజం కాదన్న ఐడబ్ల్యూఏఐ
ప్రధాని మోడీ గత మూడు రోజుల క్రితం ప్రారంభించిన గంగా విలాస్ క్రూయిజ్.. బిహార్ చప్రా ప్రాంతంలో చిక్కుకుపోయిందన్న వార్తల్లో నిజం లేదని ఇన్లాండ్ వాటర
Read Moreమా అమ్మకు రాజకీయాలంటే ఇష్టం లేదు : ప్రియాంక గాంధీ
సోనియా గాంధీ మొదట్లో భారతీయ సంప్రదాయాలకు అలవాటుపడటానికి చాలా కష్టపడ్డారని ఆమె కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. &nb
Read More












