దేశం

జేఈఈ మెయిన్‌లో అనూహ్య ఫలితాలు

న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్‌లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. టాప్ 20 ఒక్క అమ్మాయి కూడా లేదు. 20 మందికి 100 పర్సంటైల్ రాగా, అందరూ అబ్బాయిలే ఉన్నారు. అమ్మాయి

Read More

కరెంట్ బకాయిల్లో తెలంగాణ టాప్

న్యూఢిల్లీ, వెలుగు: కరెంట్ బకాయిల్లో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉందని కేంద్రం వెల్లడించింది. గతేడాది చివరి నాటికి రూ.11,935 కోట్లు డిస్కంలకు బాకీ

Read More

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై.. వారంలో రెండోసారి!

గవర్నర్ తమిళి సై  ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న గవర్నర్ అక్కడినుండి నేరుగా ఢిల్లీ వెళ్ళనున్నారని  తెలుస్తోంది. &

Read More

ధరలు పెరగడంతో తగ్గిన పాల వినియోగం

పెరిగిన ధరలతో చాలా మంది పాల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. తాజాగా చేసిన ఓ సర్వేలో ప్రతీ 10 మంది భారతీయ కుటుంబాల్లో నలుగురు పాల వినియోగాన్ని తగ్గించ

Read More

Uttar pradesh: వ్యక్తిని ఢీకొట్టి.. 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..

ఉత్తరప్రదేశ్‭లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని ఢీకొట్టిన కారు యజమాని 10 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో ఢిల్లీకి చెందిన వ

Read More

టర్కీ, సిరియాలో భూకంపం..మోడీ కన్నీరు

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎమోషనల్ అయ్యారు. టర్కీ, సిరియాలను వణికించిన భూకంపం మృతులకు సంతాపం తెలుపుతూ కన్నీళ్లు పెట

Read More

మోడీ – అదానీకున్న సంబంధమేంటి? కేంద్రంపై రాహుల్ ఫైర్

ప్రధాని మోడీ, అదానీకి మధ్య ఉన్న సంబంధమేంటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశమంతా అదానీ సక్కెస్ వెనుక ఎవరున్నారన్నది తెలుసుకోవాలనుకుంటోందని

Read More

23 ఏండ్ల పిల్లతో 65 ఏండ్ల తండ్రికి పెండ్లి చేసిన బిడ్డలు

60 ఏళ్లకు షష్టి పూర్తి చేసుకోవడం సంప్రదాయం. కానీ ఆరు పదుల వయసు దాటిన ఓ తాత కొత్త పెళ్లి కొడుకు అయ్యాడు. 65 ఏండ్ల వయసులో 23 ఏండ్ల అమ్మాయిని పెళ్లి చేసు

Read More

జడ్జి పదవి చేపట్టకుండా గౌరిని ఆపలేం : సుప్రీంకోర్టు

మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరికి ఊరట లభించింది. జడ్జిగా ఆమె నియామకం సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.మద్రాసు హైకోర్టు అడిషనల్ జడ

Read More

ఢిల్లీ మేయర్ ఎన్నిక: సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆప్

ఢిల్లీ మేయర్ ఎన్నికపై ఆమ్ ఆద్మీ పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఆప్, బీజేపీల ఆందోళనతో మేయర్ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆప్ సుప్రీం కోర

Read More

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..ఎంపీలకు మోడీ దిశా నిర్దేశం

ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జే

Read More

2 కి.మీ. రైల్వే ట్రాక్ను ఎత్తుకెళ్లిన దొంగలు

బీహార్.. వెరైటీ దొంగతనాలకు అడ్డాగా మారుతోంది. ఇటీవలె రైలు ఇంజిన్, సెల్ టవర్లు, వాడుకలో లేని బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు.. తాజాగా రైలు పట్టాలు ఎత్తు

Read More

Earthquake: టర్కీ, సిరియాలో పెరుగుతున్న మృతుల సంఖ్య

యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇరు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటి వరకు

Read More