దేశం
పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశంలో పసడి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు మరింత ప్రియం అవుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితి ఎదురవుతోంది.
Read Moreజాతీయ జెండాలో ఆకుపచ్చ రంగును మోడీ తీసేస్తరేమో : అసదుద్దీన్
ప్రధాని నరేంద్రమోడీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. లోక్ సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన జాతీయ జెండాలోని ఆకు
Read Moreగ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్..అందాలు చూస్తూ తినొచ్చు
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు రెస్టారెంట్లు సరికొత్త థీమ్ తో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. రకరకాల టేస్టీ ఫుడ
Read Moreఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. సచివాలయం మొదటి బ్లాక్లోని క్యాబినెట్ మీటింగ్ హాల్ లో జరుగుత
Read MoreFarm house case : హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు
ఫాం హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసును సీబీఐకు అప్పగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సీజేఐ
Read Moreటర్కీకి అండగా భారత్.. రెండు విమానాల్లో సామాగ్రి
భూకంపాలతో చిగురుటాకులా వణికిపోతున్న టర్కీ, సిరియాకు భారత్ అండగా నిలిచింది. తన వంతు సాయంగా రెస్క్యూ టీమ్స్, రిలీఫ్ మెటీరియల్స్, వైద్య సిబ్బందిని&n
Read Moreకేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ
పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమన్న హైకోర్టు ప్రభుత్వ పిటిషన్ కొట్టేసిన సింగిల్ జడ్జి బెంచ్ హైదరాబాద్ : ఫాం హౌస్ కేసులో
Read Moreవడ్డీ రేటు పెంచిన ఆర్బీఐ.. ఈఎంఐ పెరిగే అవకాశం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచినట్లు ఆర్బీఐ
Read Moreహిండెన్బర్గ్ నివేదికపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
పార్లమెంట్ ఉభయసభల్లో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులిచ్చింది. అదానీ ఎంటర్ప్రైజెస్కు వ్యతిరేకంగా వెల్లడైన హిండెన్బర్గ్ నివేది
Read MoreDelhi Liquor Case:ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ, సీబీఐలు దూకుడు పెంచాయి. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్
Read Moreగోవా తీరంలో సెల్ఫ్ డ్రైవింగ్ ఆరస్ రోబోలు..
పనాజీ: బీచ్లో సరదాగా గడిపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ సముద్రంలో గల్లంతయ్యారనే వార్తలు చదువుతూనే ఉంటాం.. ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు వెంటనే స్పందించేంద
Read Moreమహారాష్ట్ర సీఎల్పీ పదవికి బాలాసాహెబ్ రిజైన్
ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ పార్టీ శాసన సభాపక్ష నేత(సీఎల్పీ) పదవికి మంగళవారం రాజీనామా చేశా రు. అహ్మద్నగర్ జిల్ల
Read Moreవిదేశాల్లోని ఇండియన్ స్టూడెంట్ల నుంచి రూ.2 కోట్లు వసూలు
బోనస్ పాయింట్స్ వస్తాయంటూ ట్రాప్ దుబాయ్ కేంద్రంగా కొనసాగుతున్న దందా 32 మంది నుంచి రూ.2కోట్లు వసూలు చేసిన నిందితులు&nb
Read More












