దేశం
బీజేపీలోకి అనంత్ నాగ్
ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి అనంత్ నాగ్ ఈరోజు (ఫిబ్రవరి 22) బీజేపీలో చేరనున్నారు . సాయంత్రం 4.30 గంటలకు బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు
Read MoreRahul Gandhi: నాకు పిల్లలు కావాలని ఉంది: రాహుల్
ఇటాలియన్ పత్రిక(కోరియర్ డెల్లా సెరా)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పటి వరకు పెళ్లి
Read Moreఇంగ్లీస్ మాట్లాడిన రైతుపై సీఎం ఫైర్
రైతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమంలో ఇంగ్లీష్లో మాట్లాడిన ఓ రైతుపై సీఎం నితీష్ కుమార్ ఫైరయ్యారు. ఇదేమైనా ఇంగ్లండ్ అనుకున్నావా అంటూ అతనిపై
Read Moreనేడు ఢిల్లీ మేయర్ ఎన్నిక
మూడు సార్లు వాయిదా పడిన ఢిల్లీ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. మేయర్ ఎన్నిక అనంతరం డిప్యూటీ మేయర్తో
Read Moreబర్డ్ ఫ్లూ కలకలం..చికిన్ తినొద్దన్న అధికారులు
జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. బొకారో జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో జార్ఖండ్ ప్రభుత్వం
Read Moreగన్నవరం : వాచిపోయిన చేతులు చూపించిన పట్టాభి
కృష్ణాజిల్లా : తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, దొంతు చిన్నా, గురుమూర్తి సహా 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు గన్నవరం
Read Moreఢిల్లీ వాసులకు షాక్.. ఓలా, ఊబర్ బైక్ బంద్
ప్రముఖ క్యాబ్ అక్రికేటర్లు ఓలా, ఊబర్, ర్యాపిడోకు ఢిల్లీ ప్రభుత్వం షాకిచ్చింది. బైక్, ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే జ
Read Moreబాలుడి చికిత్సకు 17 కోట్లు..11 కోట్లు ఒక్కడే దానం
ఒక్క రూపాయి ఇవ్వడానికి ఆలోచించే ఈ రోజుల్లో చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు ఏకంగా రూ.11 కోట్ల విరాళం అందించాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ బాలుడికి
Read Moreరూ.1 చిల్లర లేదన్న కండక్టర్..ఫైన్ వేసిన కోర్టు
మనం మామూలుగా బస్సులో ప్రయాణిస్తున్నపుడు కండక్టర్ చిల్లర లేదని ఒక రూపాయి ఇవ్వకుండా వెళ్లిపోయిన సంఘటనలు చూస్తూనే ఉంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం అలా ఊరుకొన
Read Moreపిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే ట్యాబ్లెట్లు వేయొద్దు
కొంతమంది తల్లిదండ్రులు, పిల్లలకు కాస్త జ్వరం వచ్చినా సిరప్ లు, మాత్రలు వేస్తుంటారు. వారి శరీరంలోని ఉష్ణోగ్రతలను తగ్గించడానికి పలు రకాల మందులను ఉపయోగిస
Read Moreఇండియా నుండి పాకిస్తాన్ కు వెళ్లి ఉగ్రవాదులపై ఫైర్
ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు వెళ్లిన ఆయన ఆ దేశంలోనే విమర్శలు చేశారు. 26/11 ముంబయి ఉగ్రపేల
Read Moreఫేస్ బుక్ లో తిట్టుకున్రు..పోస్టులు పోయినయ్
కర్ణాటకలో సోషల్ మీడియా వేదికగా తమ స్థాయిని మరచి విమర్శలు చేసుకున్న మహిళా ఐఏఎస్, ఐపీఎస్ లను అధికారులు పోస్టింగ్ లేకుండా బదిలీ చేశారు.
Read Moreఉత్తరాఖండ్లో భారీ భూకంపం రావచ్చు..నిపుణుల హెచ్చరిక
టర్కీ, సిరియాల్లో భూకంపం బీభత్సం సృష్టించింది. భూకంపం ధాటికి ఆయా దేశాల్లో కలిపి 47వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయాలు. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు
Read More












