దేశం

పేపర్ కప్పులతో టీ, కాఫీ తాగితే ప్రమాదం!

    ఐఐటీ ఖరగ్​పూర్​ సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి న్యూఢిల్లీ :మనలో చాలా మంది రిఫ్రెష్ మెంట్ కోసం అప్పుడప్పుడూ టీ, కాఫీ తాగుతుంటారు. అ

Read More

ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి..కాంగ్రెస్ అహంకారాన్ని వీడాలి : ఎమ్మెల్సీ కవిత

NDTV కి కవిత ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించ

Read More

తుపాకులు, కత్తులతో పోలీస్ స్టేషన్పై దాడి

వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ముఖ్య అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాంతో ఆ అరెస్టుకు వ్యతి

Read More

చెప్పినా వినని సివిల్ సర్వెంట్లు.. రూ.1కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

కర్ణాటకలో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన ఇద్దరు సివిల్ సర్వెంట్ అధికారుల తతంగం ఇంకా సద్దుమణగలేదు. వారి పర్సనల్ ఫైట్ కాస్తా ప్రభుత్వం దగ్గరికి చేరడంతో దేశ

Read More

Sukesh Chandrasekhar: జైల్లో లగ్జరీ లైఫ్.. బోరున విలపిస్తున్న సుకేశ్

మనీల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్‭కు సంబందించిన ఓ వీడియో బయటికి వచ్చింది. సుకేశ్ ఉంటున్న గదిని జైలు అధికారులు ఆకస్మికంగా త

Read More

మేఘాలయలో బీఫ్ తినడంపై ఆంక్షలు లేవు : బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ

మేఘాలయలో గొడ్డు మాంసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, తాను కూడా గొడ్డు మాంసం తింటానని బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొ

Read More

విమానం ఎక్కుతుండగా మెట్లపై జారి పడ్డ బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే క్రమంలో మెట్లపై జారి పడ్డారు. ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన

Read More

పర్యావరణాన్ని కాపాడటం బాధ్యత.. బలవంతం కాదు: ప్రధాని మోడీ

కేంద్రం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రీన్ గ్రోత్ పై దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ మార్కెట్ లో భారత్ ను అగ్రగామిగా నిలుపుతు

Read More

ఆరేండ్లు ఉంటేనే 1వ తరగతిలో అడ్మిషన్

న్యూఢిల్లీ:  పిల్లల వయస్సు 6 ఏళ్లు ఉంటేనే1వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్

Read More

కరోనా భయంతో మూడేళ్లు ఇంట్లోనే తల్లీకొడుకులు

కరోనా బారిన పడుతామనే  భయంతో ఓ 33 ఏళ్ల మహిళ తన 10 ఏళ్ల కొడుకుతో కలిసి  మూడేళ్లపాటు గృహనిర్బంధంలోనే ఉండిపోయింది.  పోలీసులు రంగంలోకి దిగి

Read More

ఏపీ రాజ్‌భవన్‌ చేరుకున్న గవర్నర్‌ నజీర్‌ దంపతులు

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌ కు నూతన గవర్నర్‌ జస్టిస్‌ నజీర్‌ దంపతులు చేరుకున్నారు. ఈ నెల 24వ తేదీన ఏపీ కొత్త గవర్నర్‌గా జస్ట

Read More

రాష్ట్ర విభజనపై కేసు విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

రాష్ట్ర విభజనపై కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. ఏపీ విభజనకు సంబంధించి నమోదైన పలు పిటిషన్లను ఏప్రిల్‌11న విచారిస్తామని సర

Read More

విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్

విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కొత్తరూల్ తీసుకొచ్చింది. విద్యార్థుల వయస్సు ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ రూల

Read More