దేశం
మహిళా డాక్టర్ను పొడిచి చంపిన ప్రియుడు
రీసెంట్ గా మెడికో స్టూడెంట్ ప్రీతి కేసు మర్చిపోకముందే మరో మహిళా డాక్టర్ పై దారుణం జరిగింది. చిన్న గొడవ కాస్తా పెద్దది కావడంతో ఆమె ప్రియుడు, ఆ మహిళా డా
Read Moreమహిళల రిజర్వేషన్ బిల్లు ఓ చారిత్రక అవసరం: ఎమ్మెల్సీ కవిత
మహిళల రిజర్వేషన్ బిల్లు ఓ చారిత్రక అవసరం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళల రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శి
Read Moreమోడీ తల ఎత్తుకునేలా పరిపాలన చేస్తున్నారు : సుమలత
గతకొద్దిరోజులుగా వినిపిస్తోన్న ఊహాగానాలకు మండ్యా ఎంపీ సుమలత తెరదింపారు. తాను బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు. చాముండేశ్వరి నగరలోని
Read Moreమహిళలు ఆర్థికంగా ఎదుగుతూ.. కొత్త మార్గాలను అన్వేషిస్తున్నరు : ప్రధాని మోడీ
భారతదేశం మహిళా అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి చేరే స్థితికి వెళ్లిందని ప్రధాని మోడీ చెప్పారు. మహిళలలంటే గౌరవం పెరిగితేనే దే
Read Moreలాలూ ప్రసాద్ బంధువుల ఇండ్లపై ఈడీ దాడులు
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఢిల్లీ, బీహార్ లోని లాలూ ప్రసాద్ యాదవ్ బంధువులపై 15 చోట్ల ఈడీ దాడులు జరిపింది. లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతితో పాటు
Read Moreచైన్ స్నాచర్తో పోరాడిన పదేళ్ల చిన్నారి
ఇటీవలి కాలంలో దొంగతనాలు, మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కొని వెళ్లడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. మామూలు సందర్భాల్లో ఎన్నో చెప్తూ ఉంటాం.. దొంగలు వచ్చిన
Read MoreH3N2 Virus : ఇండియాలో ఇన్ ఫ్లూయెంజా వైరస్ మరణాలు
దేశంలో ఇన్ ఫ్లూయెంజా వైరస్ మరణాలు నమోదైనట్లు అధికారికంగా గుర్తించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. జాతీయ మీడియా కథనాల ప్రకారం కర్నాటకలో ఒకరు.. హర్యానాలో ఒ
Read Moreదిగ్విజయ సింగ్ కారుకు యాక్సిడెంట్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కారుకు ప్రమాదం ఎదురయింది. రాజ్ గఢ్ నుంచి వెళ్తున్న దిగ్విజయ్ సింగ్ కారు ఓ బైక్ ను ఢీ కొట్టింది. దాంతో బైక
Read Moreఢిల్లీలో ప్రారంభమైన కవిత దీక్ష
ఢిల్లీలోని జంతర్మంతర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరసన దీక్ష ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలక
Read Moreఢిల్లీలో పోటాపోటీగా నిరసన దీక్షలు
ఢిల్లీలో పోటాపోటీగా నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఆ
Read Moreపాక్ రెచ్చగొడితే.. ఇండియా దాడి చేయొచ్చు
గతంలో మాదిరిగా ఊరుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్కు అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ఇండో-పాక్, ఇండో-చైన
Read Moreదేశంలో కోటి మంది వృద్ధులకు మతిమరుపు
ఢిల్లీ ఎయిమ్స్, విదేశీ వర్సిటీల జాయింట్ స్టడీలో వెల్లడి న్యూఢిల్లీ: మతిమరుపు బాధితులు పెరుగుతున్నారు. ప్రత్యేకించి
Read Moreసముద్రాల్లో ప్లాస్టిక్ గుట్టలు.. 170 ట్రిలియన్ల మైక్రో ప్లాస్టిక్
2040 నాటికి మూడు రెట్లు పెరిగే చాన్స్.. ‘‘ది 5 గైర్స్ ఇన్స్టిట్యూట్” స్టడీలో వెల్లడి న్యూఢిల్లీ : భూమి మీదే కాదు.. సము
Read More











