దేశం
అమృత్పాల్ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల వేట
చండీగఢ్: ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ పోలీసులకు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. శనివారం అమృత్సర్ &nb
Read Moreన్యాయవాదులతో చర్చలు..ఈడీ విచారణకు హాజరవ్వాలని కవిత నిర్ణయం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవనున్నారు. ఈడీ విచారణకు హాజరవ్వాలా లేదా అన్న అంశంప
Read Moreమోడీకి నిక్ నేమ్ పెట్టిన చైనీయులు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. మన పొరుగుదేశం, పక్కలో బల్లెంలా మారిన చైనాలో కూడా మోడీ ప్రశంసలు దక్
Read Moreకవిత ఈడీ విచారణకు హాజరవుతారా..? మళ్లీ స్కిప్ చేస్తారా ?
హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. భర్త అ
Read MoreKavitha : ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి స్పెషల్ ప్లైట్ లో వెళ్లిన కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర
Read MorePV Satheesh : పీవీ సతీష్ కన్నుమూత
మిల్లెట్ మ్యాన్ గా పేరు సంపాదించుకున్న పీవీ సతీష్ కన్నుమూశారు. గతకొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఆపోలో ఆసుపత్రిలో చికత్స పొందుతూ తుది
Read Moreఅమృత్పాల్ సింగ్ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్
ఖలిస్థానీ వేర్పాటునేత అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్నారు. జలంధర్లో టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇంటర్నేట్ సేవ
Read Moreరాహుల్ గాంధీ ఇంటికి ఢిల్లీ పోలీసులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు వెళ్లారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 30న శ్రీనగర్ లో మహిళల సమస్యలపై రాహుల్ చేసిన కామెంట్స్ ప
Read Moreబాధిత మహిళల వివరాలు ఇస్తే.. చర్యలు తీసుకుంటాం : ఢిల్లీ పోలీస్
ఢిల్లీలోని రాహుల్ గాంధి నివాసం ముందు భారీగా పోలీసులు, ఉన్నతాధికారులతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ మధ్య భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 30న శ్రీనగర్
Read Moreధర్మపురిలో.. కరెంట్ షాక్ తగిలి ఏనుగు మృతి
కుప్పం సరిహద్దు ప్రాంతంలో గల తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏనుగు కళ్లముందే కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. ధర్మపురి సమీపంలోని
Read MoreUttar Pradesh: రేషన్ ఏటీఎంలొచ్చినయ్
ఉత్తరప్రదేశ్ లో అన్న్ పూర్తి పేరిట రేషన్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మూడు ఏటీఎంలను ప్రారంభించింది. త్వరలోనే
Read Moreమహిళను కొట్టి, లాక్కొచ్చి క్యాబ్లోకి ఎక్కించారు
మహిళలపై దాడులు ఆగడం లేదు. ఎక్కడ చూసినా వాళ్లపై అగాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. కళ్ల ముందు జరుగుతున్న దాడులను ఆపాలని, అగాయిత్యాలకు పాల్పడే వాళ్లను ఎద
Read Moreఈక్వెడార్ లో భూకంపం..14 మంది మృతి
అమెరికాలోని ఈక్వెడార్, ఉత్తర పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదయ్యింది. భూకంప తీవ్రతకు 14 మంద
Read More












