దేశం
భోపాల్ గ్యాస్ ట్రాజెడీ.. సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ
ప్రపంచంలో జరిగిన భారీ పారిశ్రామిక విపత్తులో ఒకటిగా పేరుపొందిన భోపాల్ గ్యాస్ లీక్ (1984) ప్రమాదంలో 3000 మందికి పైగా మరణించారు. ప్రమాదంలో మరణించినవాళ్లక
Read Moreఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వైఎస్ షర్మిల ధర్నా
ఢిల్లీ : ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగ
Read Moreఇన్ ప్లూయెంజా లక్షణాలు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే..
ఇన్ ప్లూయెంజా ఎ వైరస్ వేరియంట్ హెచ్3ఎన్2 (H3N2) కారణంగా భారతదేశంలో అనారోగ్యానికి గురవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసె
Read Moreఇన్ ప్లూయెంజా వైరస్ కోవిడ్ మహమ్మారిగా మారుతుందా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
ఇన్ ప్లూయెంజా (హెచ్3ఎన్2) వైరస్ కేసులు పెరుగుతుండడం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. కరోనా మహమ్మారి మాదిరిగా కల్లోలం రేపే అవకాశం ఉందనే ప్రచారం ప్
Read Moreబోరు బావిలో బాలుడు.. 8 గంటల తర్వాత..
బోరు బావిలో బాలుడు పడిపోయిన ఘటన మహారాష్ట్ర రాష్ట్రం అహ్మద్ నగర్ జిల్లాలో జరిగింది. మార్చి 13వ తేదీ సోమవారం మధ్యాహ్నం.. పొలంలో బాలుడు ఆడుకుంటూ బోరుబావి
Read Moreస్క్రాప్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
గుజరాత్ వల్సాద్ జిల్లాలోని స్క్రాప్ గోడౌన్లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. వాపిలోని 10 స్క్రాప్ గోడౌన్&zw
Read Moreఆస్కార్తో స్టార్లుగా మారిపోయిన ఏనుగులు
ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ డాక్యుమెంటరీలో ఉన్న ఏనుగులు ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆస్కార్ గెల
Read MoreKaleshwaram Project : ఢిల్లీలో వైఎస్ షర్మిల ధర్నా
ఢిల్లీ : ఢిల్లీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ధర్నా మరికాసేపట్లో ప్రారంభంకానుంది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్
Read Moreలిక్కర్ స్కామ్పై సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ వాదనలు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్స్కామ్లో కీలకమైన ఓ వ్యక్తికి సమన్లు ఇవ్వగానే అరుణ్ రామచంద్ర పిళ్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారని ఈడీ ఆర
Read MoreViveka Murder Case : మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు సీబీఐ అధికా
Read MoreAP Assembly: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్&zwn
Read Moreకేఆర్ఎంబీ త్రీ మెంబర్ కమిటీ మీటింగ్కు ఏపీ డుమ్మా
బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని బోర్డుకు లేఖ హైదరాబాద్, వెలుగు : కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రీమెంబర్ కమిటీ మీటింగ్కు ఏపీ
Read Moreముంబైలో దంచికొడుతున్న ఎండలు
ముంబై: ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చిలో వరుసగా రెండోసారి దేశంలోనే రికార్డు స్థాయి టెంపరేచర్ ఆదివారం రికార్డయ్యింది. ప్రజ
Read More












