దేశం
ఐదున్నర గంటలుగా కొనసాగుతోన్న కవిత విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. సుమారుగా ఐదున్నర గంటలుగా అధికారులు కవితను విచారిస్తున్నారు. రామచంద్ర పిళ్ల
Read Moreపాట్నా రైల్వే స్టేషన్లో.. యాడ్స్ ప్లేసులో అశ్లీల చిత్రాలు
పాట్నా రైల్వే స్టేషన్ లో వింత ఘటన జరిగింది. స్టేషన్ లో ప్లాట్ఫారమ్ నంబర్ 10లో ఏర్పాటుచేసిన యాడ్స్ టీవీ స్క్రీన్లపై ఆదివారం ఉదయం 9:30కు మూడు నిమి
Read Moreరోడ్డుపై పాలు పారబోసిన రైతులు
పాల సేకరణ ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో డెయిరీ రైతులు రోడ్డెక్కారు. ఎన్నో నెలల నుంచి తమిళనాడలో పాలసేకరణ ధరను పెంచలేదని.. లీటరుకు రూ. 7 పెంచా
Read Moreభారత్ -జపాన్ లు ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్య దేశాలు:ప్రధాని మోడీ
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం రక్
Read MoreLiquor Scam : అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటీషన్ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడి.. జైల్లో ఉన్న అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023, మార్చి 20వ
Read Moreఐశ్వర్యా రజనీకాంత్ ఇంట్లో దొంగతనం...లాకర్ లోని నగలు మాయం
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 48 తులాల వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయ
Read Moreసిమ్లా, కాశ్మీర్ ను తలపిస్తున్న మధ్యప్రదేశ్
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. కొన్ని కొన్ని చోట్ల కంక రాళ్ల సైజులో వడగండ్ల వాన కురుస్తోంది. గతంలో ఎన్నడూ
Read Moreదేశంలో పెరుగుతున్న కోవిడ్ వేరియంట్ XBB 1.16 కేసులు
దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఒక్క రోజులోనే 1000 కంటే ఎక్కువ కేసులతో నమోదవడంతో ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,071కి
Read Moreసల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర భారీ భద్రత
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటి
Read MoreBihar: కుక్కపై వ్యక్తి అత్యాచారం.. పోలీస్ కేసు
బీహార్ రాష్ట్రం అనగానే నేరాలు.. ఘోరాలు అనే ఆలోచన వస్తుంది.. అంతకు మించి కూడా అక్కడి మనుషుల ప్రవర్తన ఉంటుందనేది ఈ ఘటనతో నిరూపితం అయ్యింది. 2023, మార్చి
Read MoreLiquor Scam : ఈడీ విచారణకు హాజరైన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Liquor Scam) ఈడీ ఆఫీసులో (ED)విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో
Read Moreశత్రు ఆస్తుల అమ్మకం ప్రక్రియను ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ: పాకిస్తాన్, చైనా దేశాల పౌరసత్వం తీసుకున్నవారు మనదేశంలో వదిలివెళ్లిన ఆస్తుల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది
Read Moreలండన్లోని భారత హైకమిషన్పై ఖలిస్తానీల దాడి.. కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: లండన్లోని ఇండియన్ హై కమిషన్ ఆఫీసుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పంజాబ్లో ‘వారిస్ పంజాబ్ ద
Read More












