దేశం

రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్రు.. ఈడీకి కవిత లేఖ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్‌కు  లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని కవిత లేఖలో పేర్కోన్నారు. తనపై

Read More

liquor scam : మీడియాకు ఫోన్లు చూపించిన కవిత

ఈడీ విచారణకు హాజరుకావటానికి.. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని ఇంటి నుంచి బయలుదేరే సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట ఉన్న మీడియాకు తన మొబైల్ ఫ

Read More

కర్నాటక కేటాయింపులకు లోబడే.. అప్పర్​ భద్రకు అనుమతులు

హైదరాబాద్, వెలుగు : బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ –1) కర్నాటకకు చేసిన కృష్ణా నీటి కేటాయింపులకు లోబడే అప్పర్​భద్ర ప్రాజెక్టుకు అనుమతులిచ్చామన

Read More

సౌత్​ గ్రూప్​ సంగతేంది?

  10 గంటలు.. 14 ప్రశ్నలు సౌత్​ గ్రూప్​ సంగతేంది? లిక్కర్​ స్కామ్​లో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ రూ. 100 కోట్ల ముడుపులు, లావాదేవీ

Read More

అమృత్​పాల్‌‌ కేసు ఎన్‌‌ఐఏకి?

న్యూఢిల్లీ/చండీగఢ్ : ఖలిస్తానీ మద్దతుదారుడు, ‘వారిస్  పంజాబ్  దే’ చీఫ్​ అమృత్ పాల్  సింగ్ పై నమోదైన ఆయుధాల కేసును జాతీయ దర్

Read More

ఓఆర్ఓపీ బకాయిలు చెల్లించాల్సిందే.. కేంద్రానికి సీజేఐ ఆదేశం

న్యూఢిల్లీ: మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపులపై గతం లో తామిచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని కేంద్రానికి సుప్రీం కోర్టు

Read More

మోడీని ఎదుర్కోవడం రాహుల్​తో కాదు! : సీఎం మమతా బెనర్జీ

కోల్​కతా: ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే అతిపెద్ద టీఆర్పీ అని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పార్లమెంటులో చర్చిం

Read More

కరోనా చికిత్సకు కేంద్రం గైడ్​లైన్స్​

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 918 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవార

Read More

Delhi Liquor Scam : 21న మళ్లీ ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి మార్చి  21న ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్

Read More

ఈడీ ఆఫీసులోకి డాక్టర్లు.. హై టెన్షన్

ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ ఎదుట హై టెన్షన్ నెలకొంది. ఉదయం నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కవిత. సాయంత్రం సమయానికి కవిత తరపున ముగ్గురు లాయర్లతోపాటు..

Read More

ఈడీ ఆఫీసుకు కవిత లాయర్లు.. విచారణ సమయంలో వాళ్లెందుకొచ్చారు?

ఈడీ ఆఫీసులో విచారణలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దగ్గరకు ఆమె లాయర్లు వెళ్లారు. ఢిల్లీలోనే ఉన్న అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ అడ్వకేట్లు సోమ భరత్, గండ్ర

Read More

సుప్రీంకోర్టులో గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం

ఢిల్లీ : సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నడుస్తోంది. గవర్నర్ తమిళి సై బిల్లులను ఆమోదించకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం &n

Read More

పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ 

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది సీబీఐ న్యాయస్థానం. ఏప్రిల్ 3వ తేదీ వరకు జ్య

Read More