దేశం

కోటీ రూపాయలకుపైగా విలువైన నల్లమందు స్వాధీనం

హర్యానాలో భారీ స్థాయిలో నల్లముందు పట్టుబడింది. హిస్సార్ జిల్లాలో హర్యానా పోలీసులు 18 కిలోల నల్లమందు(ఓపియం)ను స్వాధీనం చేసుకున్నారు.  ట్రక్కులో ఓప

Read More

coronavirus : గడిచిన 24 గంటల్లో 1,805 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా (coronavirus)  కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో యాభై ఆరు వేలకు పైగా టెస్టులు చేయగా పద్దెనిమిది వందల తొంబై

Read More

Liquor Scam : కవిత పిటిషన్‌ 3 వారాలు వాయిదా.. నళినీ కేసుతో లింక్ ఏంటీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క

Read More

బాంబు పేల్చి.. కత్తులతో నరికి.. బీజేపీ నేత హత్య

పుదుచ్చేరిలోని విలియనూర్ లో దారుణం జరిగింది. సీనియర్ బీజేపీ లీడర్ రంగస్వామి కుమారుడు సెంథిల్ కుమార్ (46)ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశ

Read More

వివేకా హత్యకేసులో సీబీఐ తీరుపై సుప్రీం ఆగ్రహం

ఢిల్లీ : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసినా రాజకీయ వైర

Read More

పుత్రికోత్సాహంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తండ్రయ్యారు. ఆయనకు కూతురు పుట్టింది. ఈ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఓ ఫొటోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో

Read More

మరో రెండు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ పలు చోట్ల  వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఆం

Read More

నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమావేశం

దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నా

Read More

ప్రముఖ నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత

ప్రముఖ మ‌ల‌యాళ క‌మెడియ‌న్‌, మాజీ ఎంపీ ఇన్నోసెంట్(75 ఏళ్లు) మార్చి 26 ఆదివారం క‌న్నుమూశాడు. ఆయన కోవిడ్ సంబంధిత స‌మ&z

Read More

సుప్రీంలో ఇవాళ కవిత పిటిషన్‌పై విచారణ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో మార్చి 27న విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేస

Read More

వాషింగ్టన్ లో ‘ఖలిస్తానీ’ కుట్ర భగ్నం

వాషింగ్టన్​ : వాషింగ్టన్​లోని  భారత ఎంబసీ వద్ద హింసాత్మక చర్యలకు పాల్పడాలనే  ఖలిస్తాన్​ వేర్పాటువాదుల కుట్రను అమెరికా సీక్రెట్​ సర్వీస్ విభా

Read More

ఐదు నెలల్లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,890 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్

Read More

ఈసారి కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం : అమిత్ షా

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ భయపడుతున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అందుకే  న

Read More