దేశం

ఆఫీసులు ఇకపై ఒంటిపూటే!.. ఉద్యోగుల టైం మార్చిన ​ ప్రభుత్వం

చండీగఢ్: పంజాబ్‌‌లోని ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులను ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలక

Read More

ఈఎంఐలో మామిడి పండ్ల అమ్మకం.. మహారాష్ట్రలోని పుణె వ్యాపారి ప్రకటన

పుణె: ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫోన్లు తదితర వస్తువులను ఈఎంఐలలో కొనుగోలు చేయడం సాధారణమే! అయితే, మహారాష్ట్రలో ఓ వ్యాపారి మామిడి పండ్లను కూడా ఈఎంఐ కింద అమ

Read More

శిలా తోరణం వరకు క్యూ లైన్..శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఇబ్బందులు

తిరుమలకు భక్తుల పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా స్వామి వారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. దీంతో టోకె

Read More

కేంద్ర మంత్రికి తప్పిన పెద్ద ప్రమాదం

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. కిరన్ రిజిజు ప్రస్తుతం జమ్మూలో పర్యటిస్తున్నారు. అయితే రాంబన్ జిల్లాలోని జ

Read More

విజయవాడ ఆసుపత్రిలో దారుణం..

పాము కరిచిన బాధితురాలు చికిత్స కోసం వస్తే.. ఓ డాక్టర్ చేతికి కట్టువేసి సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన సంఘటన విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంద

Read More

మోడీ పర్యటన...కేసీఆర్‪పై సెటైరికల్ పోస్టర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ. 11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని పర్యటన స

Read More

రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి

దేశంలో ఎండలు మండిపోనున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలో

Read More

బెడ్‌పై కూర్చొని, ఫోన్‌లో వీడియోలు స్క్రోల్ చేస్తోన్న కోతి

జంతువులు, మనుషులతో సంభాషించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. సాంకేతికతను ఉపయోగించడంతో సహా అన్ని రకాల పనులను చేసే జంతువుల వీడియోలు ఇప్పటికే సోషల్

Read More

రష్యాతో యుద్ధం వేళ.. భారత్ కు వస్తున్న ఉక్రెయిన్ మహిళా మంత్రి

ఉక్రెయిన్(Ukrine)- రష్యా(Russia)  యుద్ధం పై భారత్ తటస్థ వైఖరిని ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. దౌత్యపరమైన చర్చలతో శాంతి మార్గంలోనే దీనిని పరిష్

Read More

కొత్త హయబుసా బైక్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే

భారత మార్కెట్లోకి మరో కొత్త బైక్ విడుదలైంది.  జపాన్‌కు చెందిన సుజుకీ హయబుసా పేరుతో బైక్ ను రిలీజ్ చేసింది. ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చే

Read More

Karnataka Polls: బోనీ కపూర్‌కు చెందిన రూ.39 లక్షల విలువైన వెండి వస్తువులు స్వాధీనం..!

కర్ణాటకలో మరో నెలలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద భారీ నిఘాను ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేస్తూ భద్రతను ఇంకా పటిష్టం చేస్తున్నారు.

Read More

రాష్ట్ర సహకారం లేకున్నా MMTS ప్రారంభిస్తున్నం -కిషన్ రెడ్డి

ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్‌ రైళ్ళను ప్రారంభించామని, అందులో రెండు తెలంగాణకు ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సి

Read More

నదిపై యువకుడి బైక్ డ్రైవింగ్.. వీడియో వైరల్

సోషల్ మీడియోలో రోజూ లక్షల సంఖ్యలో వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి. అదే తరహాలో ఓ యువకుడు నీటిపై బైక్ డ్రైవింగ్ చేసే ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అ

Read More