దేశం

PAN-Aadhaar Linking : పాన్-ఆధార్ లింక్ గడువు తేదీ పెంపు

పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయనివారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.  పాన్-ఆధార్ లింక్ గడువు  తేదీని జూన్ 30, 2023  వరకు కేంద్ర ప

Read More

ఇల్లు ఖాళీ చేయాలన్న నోటీసులపై రాహుల్ లేఖ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత ఢిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆదేశాలు జారీ చేసింది.

Read More

EPFO: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతం..!

ఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15% వడ్డీరేటు (Interest Rate)ను ఇ

Read More

ఫైజల్‌ అహ్మద్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢిల్లీ: అనర్హతకు గురైన లక్షద్వీప్ మాజీ ఎంపీ, ఎన్సీపీ లీడర్ మహమ్మద్ ఫైజల్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. తనకు శిక్ష వి

Read More

అమరావతి రాజధానిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ

ఢిల్లీ: అమరావతి రాజధాని (Amaravati Capital) పై మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు (Highcourt) తీర్పుపై స్టే విధించాలని సుప్రీం

Read More

జీ20 మీటింగ్​కు చైనా డుమ్మా

న్యూఢిల్లీ/గౌహతి: అరుణాచల్​ప్రదేశ్​ రాజధాని ఇటా నగర్​ వేదికగా మన దేశం ఆదివారం నిర్వహించిన జీ20 సన్నాహక సమావేశానికి చైనా డుమ్మా కొట్టింది. ‘రీసెర

Read More

విశాఖలో జీ–20 సదస్సుకు సర్వ సన్నద్ధం

జీ–20 దేశాలతోపాటు యూరోపియన్‌ దేశాల నుంచి 57 మంది ప్రతినిధుల రాక తొలిరోజు సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరు విశాఖ

Read More

కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత

న్యూఢిల్లీ : స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయించాలంటూ అడ్వకేట్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు సోమవారం కొట్ట

Read More

EPFO : నేడు ఈపీఎఫ్‌ వడ్డీరేటు ఖరారు

ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు మార్చి 28వ తేదీన ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డ

Read More

‘బిల్కిస్ బానో’ కేసు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

గుజరాత్ ​సర్కారుకు కూడా..   న్యూఢిల్లీ: తనపై గ్యాంగ్ రేప్, కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల

Read More

నీట్​ భయం..స్టూడెంట్ ఆత్మహత్య

కోయంబత్తూరు: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)కు ప్రిపేరవుతున్న తమిళనాడు స్టూడెంట్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని కళ్లాకురిచి

Read More

అదానీ వ్యవహారంపై దద్దరిల్లిన పార్లమెంట్

కాంగ్రెస్​ ఎంపీ అనర్హత, అదానీ వ్యవహారంపై దద్దరిల్లిన పార్లమెంట్ న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు దద్దరిల్లింది. మొదలైన కొద్దిసేపటిక

Read More

పడుకునేంత వరకు ఫోన్‌‌‌‌లోనే 87 శాతం మందికి ఇదే అలవాటు

పడుకునేంత వరకు ఫోన్‌‌‌‌లోనే 87 శాతం మందికి ఇదే అలవాటు పని చేస్తున్నప్పుడు నిద్రొస్తోందని 58 శాతం మంది వెల్లడి 31 శాతం మంద

Read More