దేశం
భారీ భోషాణం..అందులో ఏముందంటే..
అంత ఉండొచ్చు అన్నారు..ఇంత ఉండొచ్చు అన్నారు. బంగారు ఆభరణాలు...వజ్ర వైఢుర్యాలు ఉండొచ్చని అంచనా వేశారు. ఓపెన్ అయ్యాక చూస్తే అంతా అవాక్కయ్యారు. కర్నూల్ జి
Read MoreDelhi metro : మెట్రో రైల్లో వికృత చేష్టలు.. యువతిపై నెటిజన్ల ఆగ్రహం
మోడ్రన్ డ్రెస్ లు వేసుకోవడం ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. ఆ డ్రెసుల్లో ఫొటోలు దిగి లైక్ లు, కామెంట్స్ దక్కించుకొని పావులర్ అయిపోదామనుకుంటున్నారు నేటి యువ
Read Moreసిక్కింలో హిమపాతం..6 మంది మృతి
సిక్కింలో మంచుకొండ విరిగిపడిన ఘటనలో ఆరుగురు పర్యాటకులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. సిక్కింలోని నాథులా సరిహద్దు ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ
Read Moreతప్పని కుక్కల బెడద : కారును ఢీకొన్న స్కూటీ
దేశంలో కుక్కల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. కుక్కల దాడిలో గాయపడ్డారనో, చనిపోయారనో వార్త రోజులో ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంది. తాజాగా ఒడిశాలో కుక్కలు వ
Read MoreCovid 19 : పెరుగుతున్న యాక్టివ్ కేసులు.. ఒక్క రోజులో తొమ్మిది మంది మృతి
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదౌతున్నాయి. కొన్ని చోట్ల మరణాలు నమోదవుతున్నాయి. గత మూడు రోజులు
Read Moreకటకటాల్లో కీచక ప్రొఫెసర్.. పలు సెక్షన్ల కింద శిక్ష వధించిన చెన్నై మెజిస్ట్రేట్
చెన్నైలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హరి పద్మన్ ను ఇవాళ (ఏప్రిల్ 4) సైదాపేటలోని మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజ
Read More2 BHK ఫ్లాట్ అద్దె రూ. 50 వేలు.. బెంగళూరులో అంత డిమాండ్ ఏంటీ
భారత్ లో డబుల్ బెడ్రూమ్ ఇంటి రెంట్ ఎంత ఉంటుంది..? మహా అయితే.. 10 లేదా25 వేలు, 30 వేల వరకూ ఉంటుందని చెబుతారు. కానీ... బెంగళూరులో మాత్రం డబుల్ బెడ్రూమ్
Read MoreDeepak Boxer : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లలో ఒకరైన దీపక్ బాక్సర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సహాయంతో ఢిల్లీ ప్రత్
Read Moreజేడీఎస్కు తలనొప్పిగా మారిన హసన్ సీటు
కర్ణాటక ఎన్నికల వేళ జేడీఎస్ కు హసన్ సీటు తలనొప్పిగా మారింది. హసన్ టికెట్ విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ కుమారులు హెచ్డి కుమారస్వామి, హెచ్&zw
Read Moreలేఆఫ్స్ దిశగా యాపిల్ కంపెనీ.. బ్లూమ్బర్గ్ ట్విట్ లో ఏముంది..?
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీలు ఖర్చు తగ్గింపు చర్యల పేరుతో సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో సంస్థ చేరిపోయింది. అదే
Read Moreభారతదేశంలోనే అతిపెద్ద బంగారం స్మగ్లింగ్ కేంద్రంగా ముంబై ఎయిర్ పోర్టు
ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం గోల్డ్ స్మిగ్లింగ్ కు కేరాఫ్ గా మారింది. గడిచిన 11 నెలల్లోనే రూ.360కోట్ల విలువైన 604కేజీల పసిడిని అధి
Read Moreరెండు సెకన్లకో కుక్కకాటు.. అరగంటకో మరణం
దేశంలో ఏటా 2 కోట్ల మందిని కరుస్తున్నయ్ ఐసీఎంఆర్ రిపోర్టులో వెల్లడి రేబీస్ సోకి 18 వేల నుంచి 20 వేల మంది చనిపోతున్నరు దేశంలో కోటిన్నర పైనే స్ట
Read Moreఅరుణాచల్ ప్రదేశ్ లోని 11ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు
బీజింగ్ : భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 11 ప్రాంతాలకు చైనా... చైనీస్, టిబెటన్, పిన్యిన్ భాషల్లో పే
Read More












