దేశం

మహీంద్రా గ్రూప్ మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా (99) కన్నుమూత

మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త కేశబ్ మహీంద్రా (99) కన్నుమూశారు. 1963 నుంచి 2012వరకు ఈయన మహీంద్రా గ్రూపుకు ఛైర్మన్ గా ఉన్నారు

Read More

చైనాలో H3N8 వైరస్ బీభత్సం.. మరణాలు మొదలయ్యాయి

H3N8 బర్డ్ ఫ్లూ కారణంగా చైనాలో  మొదటి మరణం నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. WHO ప్రకారం, ఆగ్నేయ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్&z

Read More

దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్ర

Read More

ఢిల్లీలో వెయ్యికి చేరువైన కరోనా కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతూనేఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్‌ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం (ఏప్రిల్ 11) రాత్రి వరకు ఢిల

Read More

పంజాబ్‌లో కలకలం.. బఠిండా మిలిటరీ స్టేషన్‌పై దాడి

చండీగఢ్‌ : పంజాబ్‌లోని ఓ సైనిక శిబిరంలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. బుధవారం (ఏప్రిల్ 12వ తేదీన) తెల్లవారుజామున 4 గంటల 35 నిమిషాల సమయంలో బఠి

Read More

బీహార్, పశ్చిమ బెంగాల్‌లో భూ ప్రకంపనలు

బీహార్, పశ్చిమ బెంగాల్‌లో భూమి స్వల్పంగా కంపించింది. ఏప్రిల్ 12న ఉదయం 5 గంటల 35 నిమిషాల సమయంలో బీహార్‌లోని అరారియాలో భూ ప్రకంపనలు చోటుచేసుకు

Read More

ఢిల్లీకి సచిన్ పైలెట్.. కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం..!

రాజస్థాన్ లో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టిన సచిన్ పైలెట్... ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. తాను ఏప్రిల్ 11న తలపెట్టిన నిరాహార దీక్ష

Read More

బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన వాటా ఇవ్వడం లేదు

న్యూఢిల్లీ, వెలుగు: అన్ని రకాలుగా అన్యాయా నికి గురవుతున్న బీసీలకు న్యాయం చేయాల ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీసీ నేతలు కోరారు. మంగళవారం ఢిల్లీలోని ర

Read More

లాయర్​పై సీజేఐ చంద్రచూడ్​ ఆగ్రహం

న్యూఢిల్లీ: ఓ లాయర్​పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్​ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన అధికారాల జోలికి రావొద్దని వార్నింగ్​

Read More

అంతర్జాతీయంగా భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి

న్యూఢిల్లీ: ఇండియా విశ్వగురు అని, ఆ దేశంతో మెరుగైన సంబంధాలను తాము కోరుకుంటున్నామని ఉక్రెయిన్  విదేశాంగ మంత్రి ఎమైన్  జపరోవా అన్నారు. అంతర్జా

Read More

బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో దేశంలో హింస, ద్వేషం పెరుగుతోంది

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఒక్కొక్కటిగా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ పార్ట

Read More

స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ యుద్ధాలు

న్యూఢిల్లీ: స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ యుద్ధాలు జరగొ చ్చని చీఫ్ ఆఫ్ డి

Read More

థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా కేసులు నమోదవుతున్నయ్

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు కొత్త వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More