దేశం
శ్రీకాళహస్తి అడవుల్లో మంటలు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి సమీపంలోని కైలాసగిరుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ మధ్యాహ్నం నుండి పెద్ద ఎత్తున మ
Read More2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : కిషన్ రెడ్డి
ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏప్రిల్ 13వ తేదీ గురువారం సికింద్రాబాద్ లో జరిగిన&nb
Read Moreబీజేపీలో చేరనున్న మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ కు షాక్
పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెరదించారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం ఢిల్లీలో బీజేపీ
Read Moreఆత్మనిర్భర్ స్కీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు
ఆత్మనిర్భర్ స్కీంతో దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలను సృష్టిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం రాష్ట్రీయ ర
Read Moreగెహ్లాట్, పైలట్ మధ్య సయోధ్యకు రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్
గెహ్లాట్, పైలట్ మధ్య సయోధ్యకు రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్ రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభంపై అధిష్టానం నష్టనివారణ చర్యలు గెహ్లాట్, పైలట్ మధ్య విబేధ
Read Moreపేపర్ల ప్యాకెట్ పోయిందని.. కట్టేసి.. రాడ్ తో కొట్టి చంపారు
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో యజమాని ఆదేశాల మేరకు 32 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి బయట
Read Moreబఠిండాలో మళ్లీ కలకలం.. బుల్లెట్ గాయంతో మరో జవాన్ మృతి
బఠిండాలో మళ్లీ కలకలం.. బుల్లెట్ గాయంతో మరో జవాన్ మృతి బఠిండాలో ఏం జరిగింది..? మరో జవాన్ మృతిపై దర్యాప్తు ముమ్మరం చండీగఢ్
Read Moreఒకే రోజు 10 వేల కేసులు.. కరోనా దుమ్మురేపుతోంది
దేశంలో కరోనా కేసుల నమోదు దుమ్మురేపుతోంది.. రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిన్నా మొన్నటి వరకు 5, 6.. 7 వేలు మాత్రమే నమోదు అవుతూ ఉండగా.. ఏ
Read Moreకర్నాటకలో 23 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల
కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ
Read Moreగత ప్రభుత్వాల పనితీరుపై ప్రధాని మోడీ విమర్శలు
గత ప్రభుత్వల పనితీరుపై ప్రధాని మోడీ విమర్శలు రాజస్థాన్లో తొలి వందేభారత్రైలు ప్రారంభం హాజరైన సీఎం అశోక్ గెహ్లాట్ జైపూర్: దేశంలో గత ప్రభ
Read More30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే!
అసోసియేషన్ఫర్ డెమోక్రటిక్రీఫార్మ్స్వెల్లడి ఈ లిస్టులో రూ.510 కోట్లతో ఏపీ సీఎం జగన్ఫస్ట్ న్యూఢిల్లీ: దేశంలోని 30 రాష్ట్రాలు, యూటీల ముఖ్య
Read Moreకర్నాటక ఎన్నికల ప్రచారంలో మన రాష్ట్ర బీజేపీ నేతలు
కర్నాటక ఎన్నికల ప్రచారంలో మన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే క్యాంపెయిన్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి త్వరలో వెళ్లనున్న
Read Moreహైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి బండి సంజయ్
హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి బండి సంజయ్ జాయినింగ్స్, భవిష్యత్తు కార్యాచరణపై అధిష్టానం ఫోకస్ హైదరాబాద్, వెలుగు : బీజేపీ హైకమాండ్ పిలుపుతో
Read More












