దేశం

బెంగళూరులో వర్ష బీభత్సం.. విజయవాడకు చెందిన యువతి మృతి

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల బెంగళూరులో ఆదివారం ( మే21) మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన వడగళ్

Read More

దేశంలో రూ. 10వేల నోట్...ఎప్పుడంటే

భారతదేశంలో ఇప్పటి వరకు చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోట్ అంటే మనకు గుర్తుకు వచ్చేది రూ. 2వేల నోట్. 2016 వరకు రూ. 1000 నోట్ ఉండేది. ఆ తర్వాత వీటిని ర

Read More

 మోడీ కోసం రూల్స్  బ్రేక్.. ప్రధాని కాళ్లు మొక్కిన పపువా న్యూ గినియా పీఎం 

జపాన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 2023 మే 21 ఆదివారం రోజున పపువా న్యూ గినియాకు చేరుకున్నారు.  ఈ సందర్భ

Read More

ముస్లిం వ్యక్తితో కూతురి పెళ్లి.. క్యాన్సిల్ చేసుకున్న బీజేపీ నేత

బీజేపీ నేత, ఉత్తరాఖండ్‌లోని పౌరీ మున్సిపాలిటీ చెర్మైన్  యశ్‌పాల్‌ బెనమ్‌ తన కుమార్తె వివాహాన్ని  రద్దు చేసుకున్నారు. 202

Read More

కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఏడేళ్లు పట్టింది : చిదంబరం

రూ.2 వేల కరెన్సీ నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత

Read More

పోలీసు జీపుపైన కూర్చొని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ .. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు

ఇంటర్నెట్ వినియోగం పెరగడం, ఇప్పుడు అందరి చేతిల్లో స్మార్ట్ ఫోన్లు కూడా ఉండడంతో  సోషల్ మీడియాకు చాలామంది బానిసలుగా మారిపోతున్నారు. ఇన్‌స్టాగ్

Read More

నెమలి ఈకలు పీకుతూ టార్చర్.. నెటిజన్స్ ఫైర్

మధ్యప్రదేశ్‌లోని కట్నీలో ఓ వ్యక్తి నెమలి ఈకలను తీయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం

Read More

రూ. 2 వేల నోట్ల మార్పిడిపై SBI కీలక ప్రకటన

రూ. 2 వేల నోట్ల మార్పిడి పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.  నోట్ల మార్పిడికి ప్రజలు ఎవరూ కూడా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాల్సిన పని లే

Read More

పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది మోడీ కాదు రాష్ట్రపతి: రాహుల్ గాంధీ

మే 28న ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్ష నేతలు  అభ్యంతరం వ్యక్తం  చేస్తున్నారు.  వీర్ సావర్కర్ జయంతి రోజున

Read More

సత్తువనిచ్చే 'సత్తు పానీయం'.. వేడిని తగ్గించే ఉపాయం

దేశవ్యాప్తంగా ఎండలు భీబత్సం సృష్టిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమిని తట్టుకోలేక చాలా మంది పలు ప్రత్యామ్నాయాలను ఆశ్

Read More

ప్రభుత్వ ఆఫీస్​లో 2.31 కోట్ల నగదు

జైపూర్: రాజస్థాన్​లోని ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.31 కోట్ల క్యాష్​, కిలో బంగారు బిస్కెట్లు దొరికాయి. అందులో రూ.2 వేలు, రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి. శుక

Read More

మిగ్  21 ఎయిర్ క్రాఫ్ట్​ల సేవలు  తాత్కాలికంగా బంద్

న్యూఢిల్లీ : ఇండియన్  ఎయిర్ ఫోర్స్  (ఐఏఎఫ్) 50 మిగ్  21 ఫైటర్​ ఎయిర్ క్రాఫ్ట్ ల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తం 50 మిగ్​ యుద్

Read More

మా దేశంలో ఎక్కడైనా సమావేశాలు పెట్టుకుంటం

కాశ్మీర్​లో జీ20 సదస్సు నిర్వహించడంపై చైనాకు కేంద్రం కౌంటర్ శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లో జీ20 మీటింగ్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చైనా చేసిన క

Read More