దేశం

ఓటరు నమోదుకు లాస్ట్ ఛాన్స్..ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

కొత్త ఓటరు నమోదుకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తుులకు ఇప్పుడే ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశా

Read More

పెరుగుతున్న నిరుద్యోగం..దేశానికే పెను ముప్పు

దేశంలో నిరుద్యోగం కోరలు చాస్తోంది. రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉన్నత విద్యార్హతలు ఉన్నా..చేయ గలిగిన చేవ ఉన్నా దేశ యువతరానికి ఉపాధి, ఉద్యోగ అ

Read More

తిరుగుబాటుదారులపై మణిపూర్‌ ప్రభుత్వం ఉక్కుపాదం.. 40 మంది హతం

ఇంఫాల్‌ : మణిపూర్‌లో తిరుగుబాటుదారులపై బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆదివారం (మే 28న) ఒక్క రోజే 40 మందిని హతమార్చి

Read More

ఆనందభాష్పాలు రాలుస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా.. ఆయనకు రాజదండానికి సంబంధమేమిటి?

ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం వేళ ప్రధాని నరేంద్ర మోడీకి తమిళ పురోహితులు రాజదండాన్నిబహుకరించిన సమయంలో ఓ వ్యక్తి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయ

Read More

డీఆర్డీవో ఉద్యోగాలు..భారీగా వేతనం

డీఆర్డీవోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 181 సైంటిస్ట్‌ B పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సైన్స్ లో ఇంజ

Read More

ఆధార్ కార్డ్ యూజర్లకు అలర్ట్...కీలక అప్‌డేట్ అందించిన UIDAI..

ఆధార్ కార్డ్ ఉన్నవారికి UIDAI శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఆధార్ ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ నంబర్ లేకుండా మీరు మీ ఇంటి నుంచి

Read More

పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం.. ఉద్రిక్తత

దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ

Read More

మే 29 నుంచి అమెరికాలో రాహుల్‌ గాంధీ పర్యటన

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు రాహుల్‌ గాంధీ సోమవారం (మే 29వ తేదీ) నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల గడువుతో కూ

Read More

కూతురు పుట్టిన సంతోషం .. అంబారీపై ఊరేగింపు

ఈ కాలంలో కూడా చాలా మంది అమ్మాయి పుట్టిందని బాధ పడే వారు ఉన్నారు… గర్భంలోనే చిదిమేసే వారు కూడా ఉన్నారు. వారందరికి కూడా చెంప పెట్టు అన్నట్లుగా మహ

Read More

రూ. 75 నాణెం ప్రత్యేకతలేంటి..ఇవి చెల్లుతాయా.

ప్రత్యేక సంఘటనలు, దేశంలో జరిగిన చారిత్రక ఘట్టాలు, ప్రముఖుల జయంతులు, వర్థంతులు వంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నాణేలను విడుదల చేస్తూ ఉంటు

Read More

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ప్రత్యేక స్టాంప్, రూ. 75 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్ మరియు కొత్త రూ.75 నాణేలను ఆవిష్కరించారు. నూతనంగా ని

Read More

కొత్త పార్లమెంట్.. పాత పార్లమెంట్ తేడా ఇదే..

దేశరాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలుత పార్లమెంట్ భవనంలో లోక్ సభ

Read More

ఏడాది తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన సత్యేందర్‌ జైన్‌ను కలిసిన కేజ్రీవాల్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆ పార్టీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను ఆదివారం (మే 28న) ఆసుప

Read More