దేశం

నిన్న ఢిల్లీలో.. ఇవాళ అస్సాంలో.. వ‌ర‌స భూప్ర‌కంప‌న‌లు

అస్సాంలోని సోనిత్‌పూర్‌లో మే 29న ఉదయం రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. గౌహతిలోని కొన

Read More

ఈదురుగాలుల భీబత్సం.. నేలకూలిన సప్తఋషుల విగ్రహాలు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ లోక్ కారిడార్ వద్ద బలమైన గాలులు భారీ విధ్వంసం సృష్టించాయి. ఈదురు గాలుల కారణంగా కొన్ని సప్తఋషుల విగ్రహాలు నేలకూలాయి.

Read More

హింసాత్మక ఘటనలపై కేంద్రం ఉక్కుపాదం.. 40మంది ఉగ్రవాదులు హతం

మణిపూర్ లో హింసాత్మక ఘటనలపై కేంద్ర దృష్టి సారించింది. ఒక్కరోజే 40మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఈ స

Read More

పాక్, అఫ్గాన్​లో భూకంపం.. జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు 

పాక్, అఫ్గాన్​లో భూకంపం జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు  కాబూల్ : అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ లో ఆదివారం భూకంపం సంభవించింది. అఫ్గానిస్తాన్​

Read More

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 12న పాట్నాలో విపక్షాల మీటింగ్

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొనేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు

Read More

అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి

అస్సాంలో మే 29న అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువాహటిలోని జలుక్బరీ వద్ద డివైడర్ ను ఓ కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థు

Read More

ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

గుజరాత్ లోని ఖేడా జిల్లా గోబ్లెజ్ గ్రామంలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలా

Read More

నేడు ఎన్వీఎస్‌‌‌‌ 1 శాటిలైట్‌‌‌‌ ను ప్రయోగించనున్న ఇస్రో

న్యూఢిల్లీ: నావిగేషనల్  శాటిలైట్  ఎన్వీఎస్ 1ను ఇండియన్  స్పేస్  రిసెర్చ్  ఆర్గనైజేషన్(ఇస్రో) సోమవారం ప్రయోగించనుంది. నావిగేషన

Read More

మనకు నిరంతర స్ఫూర్తి వీడీ సావర్కర్ : ప్రధాని నరేంద్ర మోడీ

101వ మన్​కీ బాత్​లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ: స్వాతంత్ర్య పోరాట యోధుడు, హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ధైర్యం, సంకల్పం, త్యాగం మనందరికీ ని

Read More

కొత్త పార్లమెంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

కొత్త పార్లమెంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఈ పార్లమెంట్ ప్రతిబింబం పేదలు, అట్టడుగు వర్గాల సాధికార

Read More

నెహ్రూ కాళ్ల దగ్గర మోడీ ఫోటో..నెహ్రూకు అంతసీన్ లేదంటూ బీజేపీ కౌంటర్

రాజదండం (సెంగోల్) వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. రాజదండం వివాదం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు మారింది. సెంగోల్ కు దేశ తొలి ప్రధాని నెహ్

Read More

 జూన్ 12న పాట్నాలో ప్రతిపక్షాల సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ

పాట్నా: బీహార్‌ రాజధాని పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జూన్‌ 12వ తేదీన జరగనుంది. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహంపై

Read More

ఎన్నికల వరాలు..భవిష్యత్కు గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టో

టిడిపి మహానాడులో అధినేత చంద్రబాబు వరాలు కురిపించారు.  భవిష్యత్తుకు గ్యారెంటీ  పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తొలి విడుత టీడీపీ మేనిఫ

Read More