దేశం
రైలు ప్రమాద ఘటనపై సీబీఐ కేసు నమోదు.. బాలాసోర్కు చేరుకున్న బృందం
ఒడిశాలోని బహనాగా బజార్లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ సీబీఐ తె
Read Moreదేవుడినే మాయం చేసిన పూజారి.. 400 ఏళ్ల నాటి విగ్రహాలతో
ఉత్తరప్రదేశ్లోని ఓ పూజారి దేవుడకే శఠగోపం పెట్టాడు. ధూపదీప నైవేధ్యాలు సమర్పించే పూజారి..దేవుడి విగ్రహాలు మాయం చేశాడు. ఆగ్రాలోని జాత్పురా ప్రాంతంల
Read Moreలగ్జరీ ఆటో.. డ్రైవర్ అద్భుత ఆలోచనకు ఫిదా
వ్యాపారస్తులు కస్టమర్లను ఆకర్షించడానికి రక రకాలు పద్దతులు అవలంభిస్తారు. మా వద్ద నాణ్యత ఉందంటే.. మరొకటి ఇది కొంటే అది ఫ్రీ అని నానా హంగామా చేస్తు
Read Moreకౌషంబీ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. బోగీల్లో నుంచి దూకేసిన ప్రయాణికులు
ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ రైళ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబి-సీల్దా ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ బోగిలో అకస్మా
Read Moreబర్త్ డే పార్టీ... బిల్ కట్టే విషయంలో గొడవ.. స్నేహితులంతా కలిసి..
పుట్టిన రోజు దోస్తులను పిలిచి దావత్ ఇద్దామనుకున్నాడు ఓ యువకుడు. పార్టీ ఇచ్చి ప్రాణాలు తీయించుకున్నాడు. కడుపు నిండా తినిపించి..గొంతు నిండా
Read Moreఆవులు, ప్లకార్డులతో బీజేపీ నిరసనలు.. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు చేసిందని ఆరోపణ
కర్ణాటకలో ప్రతిపాదిత విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ బెంగళూరు, కర్ణాటకలోని ఇతర జిల్లాల్లో నిరసనను కొనసాగించింది. ఎన్నికలకు ము
Read Moreఆడవాళ్లా మజాకా.. మెట్రోలో మహిళల డిష్యూం డిష్యూం..
ఇద్దరు యువతుల మధ్య సిగపట్టకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇద్దరు యువతుల గొడవ కారణంగా ఢిల్లీ మెట్రోలో కొంతసేపు ఉద్రిక్త వాతావ
Read Moreఅరేబియా సముద్రంలో తుఫాన్.. బైపోర్ జోయ్ గా పేరు..
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను మంగళవారం ఉదయం అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తరం వైపునకు వెళ్లి తూర్పు మధ్య అరేబియా సముద్రం, ఆగ్నేయం దిశగా
Read Moreదేశంలో మరో కొత్త పార్టీ.. జూన్ 11న ముహూర్తం పెట్టారా
దేశంలో మరో కొత్త పార్టీ రాబోతుంది.. అది కూడా ప్రాంతీయ పార్టీ కావటం విశేషం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయిన రాజస్థాన్ లో.. కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలెట్
Read MoreFact Check : రూ.5 పాతనోటుకు.. రూ.6 లక్షలా.. నిజమేనా.. సైబర్ ఉచ్చులో భాగమా
అంతర్జాతీయ మార్కెట్లో రూ.5 నోటుకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ కారణంగా చాలా మంది పాత, చెల్లని రూ.5నోటు కోసం అన్వేషించడం ప్రారంభించడం ప్రారంభించ
Read Moreటైం బాగోలేదు : మాథెరన్ టాయ్ ట్రైన్ కూడా పట్టాలు తప్పింది
ఒడిశాలో ట్రైన్ యాక్సిడెంట్ మిగిల్చిన విషాదం మరువకముందే మహారాష్ర్టలో మరో రైలు ప్రమాదం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్లో అందరూ సేఫ్ గా ఉన్నట్లు అధికారుల
Read Moreచెప్పారు.. చేశారు : కరెంట్ హామీతో.. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు
కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో ఇచ్చిన ‘గృహ జ్యోతి’ హామీ పథకాన్ని జూ
Read Moreరెండు గంటల్లో బెంగళూరు - చెన్నై.. విమానం కంటే స్పీడ్ ట్రైన్ వస్తుంది
రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇకనుంచి బెంగళూరు నుంచి చెన్నైకి రైలులో వెళ్లాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ప్రధాన నగరాలకు వ
Read More












