దేశం
రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐలకు మామిడిపండ్లు పంపిన మమత
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్లకు మేలు రకం బెంగాలీ మామిడి పండ్లను పశ్చిమబెంగాల్&z
Read More30 ఏళ్ల క్రితం ఆటోలో ప్రయాణించాడు.. ఇప్పుడు కిరాయి ఇచ్చాడు..
కేరళలో 30ఏళ్ల క్రితం ఆటో డ్రైవర్కి అప్పు పెట్టిన ఓ యువకుడు ..ఇప్పుడు అతని ఇంటికి వెళ్లి మరీ అప్పు తీర్చాడు. ఎంత ఇచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Read Moreసెలవులు కట్ : స్కూల్ జరిగే రోజులు పెంచిన ప్రభుత్వం
కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో పని రోజులను 198 నుంచి 205కి పెంచినట్లు అక్కడి విద్యాశాఖ వెల్లడించింది. దీంతో విద్యార్థులకు 6 రోజులపాటు సెలవులు తగ్గించినట్ల
Read More50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం .. తెలంగాణలో 12
దేశంలో కొత్తగా 50 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 5, తెలంగాణకు 12 కొత్త కాలేజీల ఏర్పాటుకు
Read Moreకోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు వీడియో ఇదేనా..?
ఒడిశాలోని బాలేశ్వర్ రైలు ప్రమాదం దుర్ఘటన వేలాది మంది జీవితాల్లో చీకట్లు నింపింది. ఆ పెను విషాదం నుంచి బాధితులు ఇంకా తేరుకోవడం లేదు. ప్రమాదాన్ని ప్రత్య
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పిళ్ళైకు నిరాశ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్ళై బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ ల్యాండరింగ్ కేసులో
Read MoreOMR షీట్పై టీ (TEA) పడింది.. హైకోర్టులో పిటిషన్ వేసిన యువతి
డాక్టర్ కావాలని కలలు కంటున్న ఓ యువతి .. తన కలలను నాశనం చేసిన పరీక్ష ఇన్విజిలేటర్పై రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2023 మే 7న
Read Moreఇలాంటోడికి.. అలాగే జరగాలి : భర్తపై దాడి చేసి అక్కడ పొడిచేసింది..
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా సిటీలోని జరిగిన ఘటన సంచలనంగా మారింది. కొత్త పెళ్లయిన భార్యభర్తల మధ్య గొడవలో.. భార్య చేసిన పని.. ఇప్పుడు చర్చనీయాంశంగా మా
Read Moreలూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్లో పేలుడు
పంజాబ్లోని లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్లో గురువారం (జూన్ 8వ తేదీన) పేలుడు కలకలం రేపింది. పార్కింగ్ ప్రాంతంలో పేలుడు సమయంలో భారీ శబ్ధ
Read Moreబ్యాంకులకు క్యూ కట్టిన రూ. 2వేల నోట్లు..35 శాతం జమ
రూ. 2 వేల నోట్లు బ్యాంకులకు క్యూ కట్టాయి. 2 వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకున్న తర్వాత దేశంలోని బ్యాంకుల్లో ప్రజలు రూ. 2వేల నోట్లను జమ చేసేందుకు
Read Moreకేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..
కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతు పవనాలు తాకాయి. అధికారికంగా ప్రకటించింది భారత వాతారవణ శాఖ. 2023, జూన్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో రుతు పవనాలు దేశంలో
Read Moreలేఆఫ్ కష్టాలు : వెయ్యి కంపెనీలకు అప్లై చేస్తే.. ఒక్కరూ జాబ్ ఇవ్వలేదు..
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల కష్టం మామూలుగా లేదు. ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితులు ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో నెలకొన్నాయి. బడా కం
Read Moreప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. కుక్కర్ లో ఉడికించిండు
ముంబయి సమీపంలోని థానేలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అతి దారుణంగా నరికి చంపిండు ప్రియుడు. అంతేగాకుండా మృతదేహాన్ని మ
Read More












