దేశం

రెండు బస్సులు ఢీ కొని 10 మంది మృతి

ఒడిశాలోని గంజాం జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూన్ 25న  అర్థరాత్రి రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ  ప్రమాదంలో 10 మంది మృతి చెందగా

Read More

ఎమర్జెన్సీ చీకటి రోజులను మరిచిపోలేం: మోడీ

పోరాడిన వీరులందరికీ  నివాళి: ప్రధాని మోదీ  న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎప్పటికీ మరిచిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Read More

ఆర్మీని చుట్టుముట్టి మిలిటెంట్లను విడిపించుకున్నరు

ఇంఫాల్: మిలిటెంట్లను పట్టుకున్న సైనికులను మణిపూర్ మహిళలు అడ్డుకున్నరు.. అడుగు ముందుకు వేయకుండా చుట్టుముట్టారు. ఏకంగా పదిహేను వందల మంది మహిళలు ఒకరోజంతా

Read More

ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీని ఢీకొట్టిన కారు..

నలుగురు మృతి ఉత్తరప్రదేశ్‌‌‌‌లో ఘటన బుధౌన్(యూపీ): ఉత్తరప్రదేశ్‌‌‌‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దర

Read More

సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడిన కానిస్టేబుల్ 

ముంబై జుహూ బీచ్​లో ఘటన.. సోషల్​ మీడియాలో వీడియో వైరల్ ముంబై: ఓ కానిస్టేబుల్ సరైన సమయంలో స్పందించి ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడారు. సముద్రపు

Read More

62 ఏండ్ల తర్వాత ఒకేసారి ముంబై, ఢిల్లీకి మాన్​సూన్

62 ఏండ్ల తర్వాత ఒకేసారి ముంబై, ఢిల్లీకి మాన్​సూన్ డ్రైనేజీలో పడి ముంబైలో ఇద్దరు మృతి అప్రమత్తమైన ప్రభుత్వం.. అధికారులతో సీఎం రివ్యూ

Read More

అబద్ధాలాడే ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలే

మోదీపై కర్నాటక సీఎం ఫైర్ సాంగ్లి: ప్రధాని నరేంద్ర మోదీపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో

Read More

అద్దె ఇంట్లో మెడికోల గంజాయి సాగు

శివమొగ్గ: అద్దెకు తీసుకున్న ఇంట్లో హైటెక్ పద్ధతుల్లో గంజాయి సాగు చేస్తున్న ముగ్గురు మెడికల్ స్టూడెంట్ల(మెడికోల) ను పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటకలోన

Read More

అస్సాంను వీడని వరదలు

గువాహటి: అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. తొమ్మిది జిల్లాల పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం 4లక్షల మందికి పైగా ప్రభావితం అయ్యారు. గంటగంటకూ వరద ఉధృతి ప

Read More

ఈజిప్టుతో సంబంధాలు బలోపేతం

కైరో: ప్రధాని నరేంద్ర మోదీకి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈజిప్టుతో సంబంధాల బలోపేతానికి, మానవాళికి వెలకట్టలేని సేవలు చేసే వివిధ దేశాల అధినేత

Read More

ముద్ద చర్మ వ్యాధి కలకలం.. వంద ఆవులు మృతి

మేఘాలయలో అత్యంత అంటువ్యాధి కలిగిన ముద్ద చర్మ వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాాధి కారణంగా 100 ఆవులు చనిపోయాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పశు వైద్య ఆరోగ్య శాఖ

Read More

మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 30 వరకు ఇంటర్నెట్ నిషేధం

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల నిషేదాన్ని మరో ఐదు రోజులు పాటు పొడి

Read More

కేదార్‌నాథ్‌ లో దారుణం.. గుర్రంతో సిగరెట్ తాగిస్తూ.. ఆపై..

పొగతాగడం, మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం హానికరమని అందరికీ తెలుసు. కాని కొంతమంది అలాంటి లెక్క చేయకుండా సిగరెట్లు తాగుతారు. వారు చెడిపోవడమే కాకుండా స్న

Read More