దేశం
చంద్రయాన్ 3 కీలక ఘట్టం సక్సెస్.. రోవర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది.
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ఇవాళ (ఆగస్టు17న) విజయవతంగా విడిపోయింది. ల్యాండింగ్ ప్రక్రియలో భాగంగా విక్రమ్ (ల్యాండర్), ప్రజ్ఞాన్ (రోవర్) వేరు చేశ
Read More9 రోజుల్లో రూ.14వందల కోట్లు.. ఫుట్బాల్ బెట్టింగ్ యాప్ బడా మోసం
గుజరాత్ పోలీసులు ఓ పెద్ద రాకెట్ను ఛేదించారు. ఫుట్బాల్ బెట్టింగ్ యాప్ ద్వారా చైనాకు చెందిన ఓ వ్యక్తి రూ.14వందల కోట్లు కొల్లగొట్టినట్లు తాజా
Read Moreకారు పైకప్పుపై వ్యక్తి స్టంట్.. 26 వేల జరిమానా
ఢిల్లీ సమీపంలోని నోయిడా ఓ వ్యక్తి కదులుతున్న కారు పైకప్పుపై పడుకుని స్టంట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెక్టార్ 18లో ఢిల్లీ ర
Read Moreసిమ్లా శివాలయం శిథిలాల కింద..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ సమాధి..
హిమాచల్ ప్రదేశ్:సిమ్లాలోని సమ్మర్ హిల్స్ ప్రాంతంలో నాలుగో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శివాలయం కూలిన ప్రదేశంలో ఆర్మీ, ఎస్ డీఆర్ ఎఫ్, పోలీసులు స
Read Moreఇకపై సీలింగ్ ఫ్యాన్లకు BIS మార్క్ తప్పనిసరి
ఎలక్ట్రిక్ వస్తువుల నాణ్యతపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.నాణ్యత లేని విదేశీ వస్తువుల దిగుమతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. దేశీయ విద్యుత్
Read Moreఇక ఫుడ్లో టమాటాలు వాడలేం.. చేతులెత్తేసిన బడా రెస్టారెంట్
టమాటా ధరల పెరుగుదలతో ఇటీవల మెక్డొనాల్డ్స్, సబ్వే తమ ఫుడ్ లో టమాటాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా మరో బడా కంపెనీ అదే దారిలో నడుస్తోంది
Read Moreఫర్ ది ఫస్ట్ టైం.. 53 మంది సీబీఐ అధికారులతో విచారణ
మణిపుర్ హింసాకాండ కేసులపై విచారించేందు దేశవ్యాప్తంగా ఉన్న తమ యూనిట్ల నుంచి 29 మంది మహిళలతో సహా 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. అందులో ముగ్గురు డ
Read Moreనలుగురిని కాల్చి చంపిన రైల్వే కానిస్టేబుల్ పై వేటు
జూలై నెలలో కదులుతున్న రైలులో తన సీనియర్తో పాటు ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ను సర్వీసు నుండి
Read Moreమథురలో కూల్చివేతలు ఆపండి: సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మథురలోని కృష్ణ జన్మభూమి ఏరియాలో కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాల
Read Moreఅచ్ఛే దిన్ ఎక్కడ ?.. మోదీకి ఎంపీ కపిల్ సిబల్ ప్రశ్న
న్యూఢిల్లీ: దేశంలో పదేండ్లుగా మోదీ అధికారంలో ఉన్నా ఇంకా అవినీతి అంతం కాలేదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. వచ్చే ఐదేండ్లు దేశానికి గోల్డె
Read Moreనెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై కాంగ్రెస్ మండిపాటు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్) పేరును ప్రధాన మంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ(పీఎంఎంఎల్) సొసైటీగా కేంద్ర ప్రభుత
Read Moreమేం కోలుకోవడానికి ఏడాది పడ్తది: సీఎం సుఖ్వీందర్
సిమ్లా: వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ లో తీవ్ర నష్టం జరిగింది. జులై, ఈ నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం సంభవించిందని సీఎం
Read Moreజాబిల్లికి 163 కి.మీ.దూరంలో చంద్రయాన్3
కక్ష్య తగ్గింపు ప్రక్రియ పూర్తయ్యిందని ఇస్రో ప్రకటన నేడు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోనున్న ల్యాండర్ మాడ్యుల్ చంద్రయాన్-3 కీలక ఘట్టానికి
Read More












